వాట్సాప్ లో బోలెడంత ఫేక్ న్యూస్ ప్రచారం అవుతుంది. ఒక మెసేజ్ రాగానే, అది నిజమో కాదో తెలుసు కోకుండానే చాలా మంది వేరే వాళ్లకు ఫార్వార్డ్ చేస్తుంటారు. దీంతో తప్పుడు వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. కొత్త ఫీచర్ ద్వారా ఏదైనా ఒక మెసేజ్ రాగానే, దాని పక్కనే ఒక సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ సమాచారం నిజమో కాదో తెలుసుకునేందుకు ఆ సెర్చ్ ఐకాన్ అవకాశం కల్పిస్తుంది. ఆ మెసేజ్ ను గూగుల్లో సెర్చ్ చేయాలా? వద్దా ? అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ ఆ సమాచారం గురించి అనుమానాలుంటే గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. దీనికోసం యూజర్స్ వాట్సాప్ లో సెర్చ్ ‘అల్లో’ చేయాల్సి ఉంటుంది.
ఈ ఫీచర్ ద్వారా ఫేక్ న్యూస్ కు చెక్
- లైఫ్
- March 29, 2020
లేటెస్ట్
- Vamika: మూడేళ్లకే బ్యాట్పట్టిన వామిక.. మురిసిపోతున్న కోహ్లీ
- అబద్దాల గురించి మీరే చెప్పాలే...బీఆర్ఎస్ కు కాంగ్రెస్కౌంటర్
- డేంజర్ బెల్స్ : ఈ ఒక్క వ్యాధితో.. రోజుకు 3 వేల 500 మంది చనిపోతున్నారు..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి
- నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
- Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- ప్రాణం పోసిన డాక్టరమ్మ... ఆరేళ్ళ బాలుడిని బతికించిన సీపీఆర్..
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!