ముంబై: వర్ల్పూల్ కార్పొరేషన్ మంగళవారం 24 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా అమ్మింది. ఇందుకోసం 3.4 కోట్ల షేర్లను విక్రయించింది. దాని భారతీయ యూనిట్ను 468 మిలియన్ డాలర్లకు అమ్మింది. ఈ విక్రయం తరువాత, పేరెంట్ కంపెనీ హోల్డింగ్ 75 శాతం నుంచి 51 శాతానికి తగ్గింది. వాటా విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని అప్పులు తీర్చడానికి ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. మంగళవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో వర్ల్పూల్ షేర్లు 4శాతం తగ్గి రూ.1,282.35 వద్ద ముగిశాయి.
24 శాతం వాటాను అమ్మిన వర్ల్పూల్
- హైదరాబాద్
- February 21, 2024
లేటెస్ట్
- వణికిస్తున్న వైరల్ ఫీవర్.. రోగులతో దవాఖానలు కిటకిట
- మూడోసారి గెలిచినా కేసీఆర్ తీరు మారలే
- పారిస్ మెరిసె..ప్రపంచం మురిసె
- కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయకుంటే.. 50 వేల రైతులతో వచ్చి ఆన్ చేస్తం: కేటీఆర్
- మీరే నాశనం చేసి..మీరే డెడ్లైన్ పెడ్తరా?: ఉత్తమ్
- కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే
- గొర్రెల లెక్క తప్పింది.. 2019 లెక్కలతో పోలిస్తే 2 లక్షలు తగ్గినయ్
- ఎల్ఆర్ఎస్ కోసం జిల్లాకో టీమ్
- 17 మందికే టాప్ ర్యాంక్.. నీట్ యూజీ 2024 రీ రివైజ్డ్ ఫలితాలు
- స్థానికత ఆధారంగా 317 జీవో బాధితుల లిస్ట్ ఇవ్వండి
Most Read News
- తగ్గిన బంగారం ధర..హైదరాబాద్ లో ఎంతంటే?
- శ్రీశైలానికి భారీ వరద
- Free Civils Coaching:ఫ్రీగా సివిల్స్ కోచింగ్, హాస్టల్ + ఫుడ్ : ఇప్పుడే అప్లై చేసుకోండి
- హైదరాబాద్లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్..ఎందుకంటే..
- పాపాత్ములు : షిరిడీ వెళ్తున్న ట్రైన్ ను లూటీ చేసిన కేటుగాళ్లు.. లబోదిబోమన్న ప్యాసింజర్లు..
- Kitchen Tips: వాడేసిన మెడిసిన్ కవర్లు పారేయకండి.. ఇలా వాడితే మీ కిచెన్ మెరుస్తుంది...చూస్తే వావ్ అనాల్సిందే...!
- రుణమాఫీ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
- జగిత్యాలలో పలు హోటళ్లకు ఫైన్లు
- Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్షాకు అరుదైన గౌరవం
- జియో భారత్ 4G ఫోన్ ధర ఎంతో తెలుసా.. తక్కువ రీఛార్జ్.. ఎక్కువ డేటా ప్లాన్..!