హైదరాబాద్: రాజేంద్ర నగర్ నియోజక వర్గంలోని ఉడంగడ్డ రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మహిళ మృతదేహం దొరికింది. అటువైపుగా వెళ్తున్న జనాలు మైలార్ దేవ్ పల్లె పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ గుద్దుకుని మహిళ మృతి చెందినట్లుగా పోలీసులు బావిస్తున్నారు. అయితే కేసు నమోదు చేసుకుని, రైల్వే పోలీసులకు మృతదేహాన్ని అప్పగించారు మైలార్ దేవ్ పల్లె పోలీసులు.
ఉడంగడ్డ రైల్వే ట్రాక్ పై మహిళ మృతదేహం…
- హైదరాబాద్
- October 2, 2019
లేటెస్ట్
- అదానీతో శ్రీలంక విద్యుత్ కొనుగోలు ఒప్పందం
- వాటా డబ్బులు ఇవ్వనందుకు మర్డర్
- మాల్స్కు జనం వస్తలే .. 40 శాతానికిపైగా ఖాళీగానే
- నాలుగు ఎంపీ సీట్లకు కాంగ్రెస్ ఇన్ చార్జ్ల నియామకం
- తడిసిన ధాన్యం కొంటం.. రైతులెవరూ ఆందోళన పడొద్దు: పొన్నం
- మైనారిటీలో హర్యానా సర్కారు
- ఓట్లకు చలో ఏపీ.. సొంతూళ్ల బాట పట్టిన ఆంధ్రావాసులు
- హైదరాబాద్లో భారీ వర్షానికి గోడ కూలీ.. ఏడుగురు కార్మికులు మృతి
- చేవెళ్లలో గెలిపించి మోదీకి కానుకగా ఇస్తం : పి. ఆనంద్
- కేజ్రీవాల్కు బెయిల్ ఎందుకివ్వొద్దు .. ఈడీకి సుప్రీంకోర్టు ప్రశ్న
Most Read News
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..