ఛత్తీస్గడ్లో మరోసారి మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గుమ్మలనూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పులలో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. కాల్పుల్లో చనిపోయిన మహిళా మావోయిస్టుపై 2 లక్షల రూపాయల రివార్డు ఉంది.ఆమెపై దంతేవాడ జిల్లాలోని గీడం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై ఉంది. ఎన్ కౌంటర్ జరిగిన విషయాన్ని SP అభిషేక్ పల్లవ్ తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఆయుధాలతో పాటు వారికి సంబంధించిన కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఛత్తీస్గడ్లో ఎదురుకాల్పులు..మహిళా మావో మృతి
- దేశం
- May 31, 2021
లేటెస్ట్
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ
- తెలంగాణలో మే 6 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు .. మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు
- ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు
- వన్డే, టీ20ల్లో టాప్లోనే టీమిండియా
- గెలుపొటములను తేల్చేది యూత్ ఓటర్లే
- 103 ఏండ్ల వయసున్న ఓ అభిమానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ
- ముంబై బై .. 8వ ఓటమితో ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి
- నాడు కలిసి పనిచేశారు.. నేడు తలపడుతున్నారు
- అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దు : హైకోర్టు
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన