ముంబై: పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంపై బీజేపీని టార్గెట్ చేస్తూ శివసేన పార్టీ విమర్శలు చేసింది. పుదుచ్చేరిలో అమలు చేసిన వ్యూహాలు మహారాష్ట్రలో పని చేయవంటూ శివసేన తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్లో ఫైర్ అయ్యింది. మహారాష్ట్ర సర్కార్ను కూల్చాలన్న బీజేపీ ఆశ ఎప్పటికీ ఓ కలగానే మిగిలిపోతుందని పేర్కొంది. మిగిలిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాదిరిగా కాకుండా సక్సెస్ఫుల్గా తాము సర్కార్ను నడిపిస్తున్నామని స్పష్టం చేసింది. పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా బీజేపీ తన అహంకారాన్ని మరోమారు నిరూపించుకుందని దుయ్యబట్టింది.
బీజేపీ ఆటలు మహారాష్ట్రలో సాగనివ్వం
- దేశం
- February 24, 2021
లేటెస్ట్
- కిచెన్లో బైడెన్.. కోర్టు చుట్టూ ట్రంప్
- క్వార్టర్స్లో సింధు
- యూఏఈలో ఫోన్పే
- ఎన్నికల్లో 238 సార్లు ఓడిపోయిండు..మళ్లీ బరిలోకి దిగిండు
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
- కేజ్రీవాల్ను సీఎంగా తొలగించలేం
- గుడ్ న్యూస్ : ఉపాధి హామీ కూలీ రేట్లు పెంపు
- హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
- వెలుగు సక్సెస్.. బయో రిమిడియేషన్
- రాజస్తాన్ రాయల్గా.. 12 రన్స్ తేడాతో ఢిల్లీపై గెలుపు
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...