నెల్లూరు జిల్లాలో మురుగు కాలువలో బైఠాయించి నిరసన తెలిపారు అధికారపార్టీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రతిపక్షమైనా, అధికార పక్షమైనా సమస్యలను పరిష్కారించడంలో రాజీ పడేది లేదన్నారు. రైల్వే, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో కాలనీ వాసులు మురుగు నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. సమస్యను పరిష్కరించే వరకు అక్కడి నుంచి కదలనన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గతంలో దీనిపై ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ప్రశ్నించానన్నారు. మూడేళ్ల నుంచి అధికారులతో మాట్లాడుతున్నాన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ధర్నాకు దిగారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.
అధికారులు పట్టించుకోవట్లేదని వైసీపీ ఎమ్మెల్యే నిరసన
- ఆంధ్రప్రదేశ్
- July 5, 2022
లేటెస్ట్
- జైల్లో కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్
- పొట్టేల్ మూవీ టీజర్ లాంచ్
- ఎన్నికల టైమ్లోనూ ఆర్థిక క్రమశిక్షణ... ఇండియా ఆర్థిక వ్యవస్థ భేష్
- పల్లెటూరి నేపథ్యంలో..
- రామ మందిరంతో బీజేపీకి లబ్ధి ఉండదు: శరద్ పవార్
- ప్రతినిధి 2 మూవీ ట్రైలర్ లాంచ్
- ఫిర్యాదు దారులందరినీ ఇంప్లీడ్ చేయండి.. బాబా రామ్ దేవ్కు సుప్రీం ఆదేశం
- ఏప్రిల్ 26న రుస్లాన్ మూవీ విడుదల
- బల్దియా టౌన్ ప్లానింగ్ ఆదాయం రూ.347 కోట్లు తగ్గింది
- మినీ ట్యాంకర్లతో నీటి సరఫరా
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి