
భువనేశ్వర్: నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలు గు అథ్లెట్ యెర్రాజి జ్యోతి గోల్డ్ మెడల్తో మెరి సింది. ఏపీకి చెందిన జ్యోతి శుక్రవారం జరిగిన విమెన్స్ 100మీ. ఈవెంట్ లో 11.46 సెకండ్లతో రేసు పూర్తి చేసి బంగారు పతకం సొంతం చేసు కుంది.
శ్రబాని నంద (11.59 సె), హిమశ్రీ రాయ్(11.71) సిల్వర్, బ్రాంజ్ నెగ్గగా, తెలంగాణ స్ర్పింటర్ గాదె నిత్య (11.79) నాలుగో ప్లేస్లో నిలిచి కొద్దిలో మెడల్ కోల్పోయింది.