సరిగమపలో యువన్​ శంకర్​ రాజా

సరిగమపలో యువన్​ శంకర్​ రాజా

తెలుగింటి పాటల్ని, కొత్త గొంతుల్ని పరిచయం చేస్తోంది ‘సరిగమప’ తెలుగు షో. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షో ప్రతివారం కొత్త గెస్ట్​లతో ఆడియెన్స్​ని ఎంటర్​టైన్​ చేస్తోంది. ఈ వారం టెలికాస్ట్​ అయ్యే ఎపిసోడ్​లో మ్యూజిక్​ డైరెక్టర్​ యువన్​ శంకర్​ రాజా గెస్ట్​గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘మెంటార్స్​ ఛాలెంజ్​ రౌండ్’ లో అతను కనిపించబోతున్నాడు. యువన్​ ఎంట్రీకి సంబంధించిన ప్రోమోని రిలీజ్​ చేసింది జీ తెలుగు. తాను సంగీతం అందించిన ‘పంజా’ సినిమా టైటిల్​ సాంగ్​ పాడుతూ కంటెస్టెంట్లు, ఆడియెన్స్​ని ఎంటర్​టైన్​ చేశాడు యువన్​ శంకర్​ రాజా. ఈ స్పెషల్​ ఎపిసోడ్​ ఈ నెల 27 రాత్రి 9 గంటలకు టెలికాస్ట్​  అవుతుంది.