11అసెంబ్లీ, 13 ఎంపీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా రిలీజ్

 11అసెంబ్లీ, 13 ఎంపీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా రిలీజ్

టీడీపీ మూడో జాబితా విడుదలైంది.  11 మంది అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులతో కూడిన జాబితాను ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు.  ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ .. తాజాగా మరో 11 మందిని వెల్లడించింది.  ఇంకా 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో పెట్టింది.  పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. 

11 మంది అసెంబ్లీ అభ్యర్థులు 

కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వరరావు
అమలాపురం - అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు - బోడే ప్రసాద్
మైలవరం - వసంత కృష్ణప్రసాద్
ఎస్ కోట - కోళ్ల లలిత కుమారి
పలాస - గౌతు శిరీష
శ్రీకాకుళం - గొండు శంకర్
నరసరావుపేట - చదలవడా అరవింద్ బాబు
చీరాల - మద్దులూరి మాలకొండయ్య
పాతపట్నం - మామిడి గోవిందరావు
సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

13 మంది ఎంపీ అభ్యర్థులు 

శ్రీకాకుళం - కింజరాపు రామ్మోహన్‌ నాయుడు
విశాఖపట్నం - భరత్ ( బాలయ్య అల్లుడు)  
అమలాపురం - గంటి హరీష్ మాధుర్
ఏలూరు - పుట్టా మహేష్ యాదవ్
విజయవాడ - కేశినేని చిన్ని(నాని తమ్ముడు)
బాపట్ల - టి కృష్ణప్రసాద్
చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాదరావు
నంద్యాల - బైరెడ్డి శబరి
కర్నూలు - బస్తిపాటి నాగరాజు
నరసరావుపేట - లావు శ్రీకృష్ణ దేవరాయలు
గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్
హిందూపురం - కె. పార్థసారథి
నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి