డ్రంక్ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ 23 మందికి జరిమానా

డ్రంక్ అండ్‌ డ్రైవ్‌లో  పట్టుబడ్డ 23 మందికి జరిమానా

గ్రేటర్​ వరంగల్, వెలుగు:  డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో పట్టుబడ్డ 23 మందికి జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్​ సీఐ కె. రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వరంగల్​సిటీలో లైసెన్స్​ లేకుండా వెహికల్ నడిపి పట్టుబడ్డ నలుగురితో పాటు డ్రంక్​ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన 23 మందిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అబ్బోజు వెంకటేశం ఎదుట హాజరు పరిచారు. డ్రంక్ అండ్ చేసి వెహికల్ నడిపిన వారికి ఆయన రూ. 25,400 జరిమానా విధించారు.