ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన స్టూడెంట్లకు యోగా శిక్షణ కార్యక్రమం తప్పనిసరి నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది జాతీయ వైద్య కమిషన్. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన స్టూడెంట్లకు పాఠ్యాంశంలో యోగా శిక్షణ భాగం చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వర్సిటీలు, మెడికల్ కాలేజ్ లు తక్షణం ఎంబీబీఎస్ విద్యార్థులకు యోగా శిక్షణ మొదలు పెట్టాలని పేర్కొంది. 2021-22 విద్యాసంవత్సం నుంచి ఎంబీబీఎస్ పాఠ్యాంశాల్లో యోగాను అంతర్భాగం చేస్తూ మార్చి 31నే ఉత్తర్వులు జారీ చేసింది ఎన్ఎంసీ. ప్రతి సంవత్సం జూన్ 12 నుంచి ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 వరకు గంట పాటు ఫౌండేషన్ కోర్సు కింద విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని సూచించింది.
ఎంబీబీఎస్ స్టూడెంట్లకు యోగా తప్పనిసరి
- దేశం
- May 3, 2022
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం