ఢాకా: బంగ్లాదేశ్లో బుధవారం వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో 15మంది భవన నిర్మాణ కార్మికులు మృతిచెందారని అధికారులు తెలిపారు. ఇసుక లోడ్ తో వెళుతున్నట్రక్కు తెల్లవారుజామున 5.30 ప్రాంతంలో కుతుబ్పూర్ ఏరి యాలో ఓవ్యాన్ను ఢీకొట్టింది. ఈ మేరకు స్థానిక మీడియా సంస్థ ఢాకా ట్రిబ్యూన్ కథనాన్ని ప్రచురిం చింది. ట్రక్కు డ్రైవరు నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ఉస్మానీనగర్ఫైర్ సర్వీస్ సిబ్బంది తెలిపా రు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో 25 నుంచి 30 మంది ప్రయాణిస్తు న్నారు. ప్రమాద స్థలంలో 11మంది, ఆస్పత్రికి తరలిస్తుండగా నలుగురు ప్రాణాలు కోల్పోయారని ఇస్లామ్ చెప్పారు. బాధిత కుటుంబాలకు మృతదేహాలను అప్పగించామని అడిషనల్ ఎస్పీ మసూద్ రానా వెల్లడించారు.
బంగ్లదేశ్లో వ్యాన్, ట్రక్కు ఢీ.. 15మంది మృతి
- విదేశం
- June 8, 2023
లేటెస్ట్
- సోషల్ మీడియా వేధింపులపై జగన్ కీలక నిర్ణయం..
- శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్
- రూ.4 వేల 500 కోసం స్నేహితుడిని చంపేశాడు
- ఏసీలో పాము.. క్లీన్ చేస్తుండగా బుసలు..
- చంద్రబాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయి.. సీఎం జగన్
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Prathinidhi 2 Postponed: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్
- భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- కొండగట్టులో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు