అఫ్ఘనిస్తాన్ లో దారుణం జరిగింది. కుందుజ్ ప్రావిన్స్ లోని ఖాన్ అబాది జిల్లాలోని తపాయి అక్తర్ ఏరియాలో భద్రతా బలగాల ఔట్ పోస్టుపై తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది భద్రతా సిబ్బంది మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి ఈ దాడి జరిగిందని భద్రతా దళాలు తెలిపాయి. ఘటనా స్థలం వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు అధికారులు.
see more news
క్రిమినల్ కేసు పెట్టినా రైతులకే మద్దతిస్త
ఖతర్నాక్ డ్రోన్.. గాల్లోకి లేచిందంటే మూడ్నేళ్లు ఆకాశంలోనే
కారులో వచ్చి ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్
ఫోన్ నుంచి మెసేజ్ పెట్టి.. చున్నితో భార్యను హత్య చేసిన భర్త
Afghanistan: At least 16 security force members were killed and two more were wounded in a Taliban attack on their outpost in Khan Abad district in the northern province of Kunduz on Thursday night, reports TOLOnews
— ANI (@ANI) February 5, 2021