బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిని బస్సు, టాటా ఏస్ వాహానాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో 17 మంది మృతిచెందారు. ఢాకా-రాజ్షాహి హైవేపై శుక్రవారం మధ్యాహ్నం కాటకాలీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీకొనడంతో.. భారీ శబ్దంతో మంటలంటుకున్నాయి. దాంతో మిని బస్సులో ప్రయాణిస్తున్న 13 మందిలో 11 మంది సజీవదహనం అయ్యారు. వారిలో నలుగురు పిల్లలు, అయిదుగురు మహిళలు కూడా ఉన్నారు. టాటా ఏస్లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు చనిపోయారు. మొత్తంగా ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సుకు మంటలు అంటుకోవడంతో వారిని రక్షించేందుకు స్థానికులెవరూ ముందుకువెళ్లలేకపోయారు. ప్రమాదం జరిగిన పది నిమిషాల తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడికొచ్చి మంటలను ఆర్పింది. అనంతరం వాహనాల నుంచి మృతదేహాలను బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదం జరగడానికి గల కారణాలను వెతికే పనిలో పడ్డారు.
బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి
- విదేశం
- March 27, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- యేవమ్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి
- ఎస్ కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్లో మూడో చిత్రం ప్రారంభం
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం.. ఇద్దరు అరెస్ట్
- కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో టాస్క్ఫోర్స్ దాడులు
- బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం నామినేషన్ రిజెక్ట్
- కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు..ఎన్నికలప్పుడే బయటకొస్తడు : బండి సంజయ్
- అమరవీరుల చావుకు హరీశే కారణం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- ఇంట్లో పనిమనిషి ప్లాన్.. చోరీ చేసి కారు కొంది
- హరీశ్.. అప్పుడెందుకు రాజీనామా చెయ్యలే : రాజగోపాల్రెడ్డి
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు