జమ్మూకశ్మీర్లో మందుపాతర పేలి ఇద్దరు సైనికులు అమరులవ్వగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం సాయంత్రం నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖకు దగ్గరగా పేలుడు జరిగింది. ఈ పేలుడులో లెఫ్టినెంట్ రిషి కుమార్, సిపాయ్ మంజీత్ సింగ్లు అమరులయ్యారని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ప్రకటించింది. అక్కడే డ్యూటీలో ఉన్న మరో ముగ్గురు సైనికులు గాయపడగా... వారిని ఆర్మీ హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కశ్మీర్లో బాంబు పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
- దేశం
- October 31, 2021
లేటెస్ట్
- బీఆర్ఎస్ నుంచి కోటపాటి నర్సింహంనాయుడు ఔట్
- ఇవ్వాల నుంచి ఓటు హక్కుపై ఫొటో ఎగ్జిబిషన్ : జి.కోటేశ్వర్ రావు
- జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ ఆబీద్ అరెస్ట్
- Vijay Thalapathy: విజయ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. సినిమా రావడం కష్టమే.. ఓపెన్గా చెప్పేసిన దర్శకుడు
- ఏపీ లోక్సభ, అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రిలీజ్
- అవమానం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
- చాలామంది లవర్స్లో ఈ రోగం: లవ్ బ్రెయిన్ లక్షణాలు ఇవే
- బాలికతో అసభ్య ప్రవర్తన.. 20 ఏండ్లు జైలు శిక్ష
- సీఎం రేవంత్ ను కలిసిన ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి
- ఫోన్ ట్యాపింగ్ కేసు: అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?