రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 24గంటల్లో కొత్తగా 3వేల 52 మందికి వైరస్ సోకగా...ఏడుగురు చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1772 కు చేరింది. కరోనా నుంచి నిన్న 778 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24వేల 131 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది ప్రభుత్వం. వీరిలో 16 వేల 118 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారని చెప్పింది. GHMC పరిధిలో అత్యధికంగా 406 ,మేడ్చల్ మల్కాజ్ గిరిలో 301, నిజామాబాద్ లో 279 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కొత్తగా 3052 కేసులు
- తెలంగాణం
- April 13, 2021
లేటెస్ట్
- Tillu Square OTT: టిల్లు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..మరో ల్యాండ్మార్క్ దాటిన కలెక్షన్లు
- తెలంగాణలో కొత్త దందా.. గంజాయితో మిల్క్ షేక్
- Kannappa: కన్నప్ప మూవీ కోసం భారీ మార్పులు.. ఆ ఇద్దరు స్టార్స్ అవుట్
- ప్రజాసేవ చేయడానికే వంశీకృష్ణ రాజకీయాల్లోకి వచ్చిండు : శ్రీధర్ బాబు
- అమెరికాలో చోరీ చేస్తూ పట్టుబడ్డ హైదరాబాద్, గుంటూరు అమ్మాయిలు
- EPF Rule change: ఇకపై ఈఫీఎఫ్ నుంచి రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు
- ప్రేమించిన అమ్మాయి కేసు పెట్టిందని... పురుగుల మందు తాగిండు
- పొత్తులు, తొత్తులకు ఓటు వేయడం అవసరమా.. జగన్, చంద్రబాబులపై షర్మిల ఫైర్..
- IPL 2024: చెన్నై జట్టులోకి ఇంగ్లాండ్ పేసర్.. ఎవరీ రిచర్డ్ గ్లీసన్..?
- సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన వంశీకృష్ణను ఆశీర్వదించండి : వివేక్ వెంకటస్వామి
Most Read News
- మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..
- IPL 2024: 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. RCB గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్
- WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్