అలంపూర్, వెలుగు: అయిదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు బుధవారం రూ. 4 లక్షలను విరాళంగా ఓ దాత అందజేసినట్లు ఆలయ ఈవో పురేందర్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా వాసి కేఎంసీ కంపెనీకి చెందిన ప్రభాకర్ రెడ్డి,- కవిత దంపతులు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి రూ. 4 లక్షలు విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్యకు అందజేశారు.
అలంపూర్ ఆలయాలకు 4 లక్షల విరాళం
- మహబూబ్ నగర్
- January 25, 2024
లేటెస్ట్
- రాహుల్ గాంధీ సభ సక్సెస్తో కాంగ్రెస్ లో జోష్
- 1,200 మందికి జీహెచ్ఎంసీ లీగల్ నోటీసులు
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- రాహుల్, అమిత్ షా- రిజర్వేషన్లు | ప్రచారంపై వేసవి ప్రభావం | రాఘవ లారెన్స్- ట్రాక్టర్ |V6 తీన్మార్
- LSG vs KKR: లక్నో సమిష్టి విఫలం.. హ్యాట్రిక్ కొట్టిన కోల్కతా
- మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు
- ఎంతకు తెగించార్రా?: అటాక్ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్
- మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి
- Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?