రైలు ప్రయాణాల్లో సబ్సిడీ పొందే ప్రయాణికులకు IRCTC ఓ సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పటి వరకూ ఈ సబ్సిడీ కావాలంటే తప్పని సరిగా టికెట్ బుకింగ్ కౌంటర్ల దగ్గరకు వెళ్లాల్సి ఉండేది. అయితే ఇకపై IRCTC వెబ్ సైట్ ద్వారా కూడా పొందవచ్చు. 58 ఏళ్లు పైబడిన మహిళలకు టికెట్ ధరల్లో 50%,60 ఏళ్లు పైబడిన పురుషులకు 40% రాయితీని అన్ని రకాల ప్రయాణాల్లోనూ కల్పిస్తోంది. అయితే ఈ సబ్సిడీ పొందాలనుకునే వారు జర్నీ టైంలో ఏజ్ సర్టిఫికెట్ తప్పకుండా వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
వెబ్ సైట్ లో 50% సబ్సిడీతో రైలు టికెట్లు
- దేశం
- May 16, 2019
లేటెస్ట్
- బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడికి పరామర్శ
- సీఎం రోడ్షో విజయవంతం చేయాలి : జీవన్ రెడ్డి
- నారాయణ పూర్ గ్రామంలో .. ధ్యాన మందిరానికి భూమిపూజ
- స్ట్రాంగ్ రూంను పరిశీలించిన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
- బీఆర్ఎస్, బీజేపీలది అరాచక పాలన : జీవన్ రెడ్డి
- కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్
- ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద టీ తాగిన కేసీఆర్
- రూ. 3.53 కోట్ల స్వాధీనం!
- ఈ కోవిడ్ వ్యాక్సిన్ తయారీ, అమ్మకాలు ఇక ఉండవు
- బాన్సువాడలో కాంగ్రెస్ కే మెజార్టీ వస్తుంది : ఏనుగు రవీందర్ రెడ్డి
Most Read News
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- 6G రానుంది..! : ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలిస్తే.. షాక్
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు