89 క్వింటాళ్ల రేషన్​ బియ్యం సీజ్

89 క్వింటాళ్ల రేషన్​ బియ్యం సీజ్

కామారెడ్డి, వెలుగు :  రేషన్​ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమచారంతో మాచారెడ్డి మండల కేంద్రంలోని ఓ వ్యాపారి ఇంట్లో గురువారం టాస్క్​ఫోర్స్​ఓఎస్​డీ  శ్రీధర్​రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. మ్యాడమ్​ వెంకట్​రాములు అనే వ్యాపారి ఇంట్లో అక్రమంగా దాచిన 89  క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని సీజ్​ చేశారు. వ్యాపారిపై కేసు నమోదు చేశామని ఆఫీసర్లు తెలిపారు.