హైదరాబాద్

నీరాకేఫ్ ను గీత పారిశ్రామిక కార్పొరేషన్​కు అప్పగిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు : నీరాకేఫ్ స్థలం టూరిజం శాఖకు సంబంధించినదని టర్మ్ అండ్ కండీషన్స్ తో దానిని గీత పారిశ్రామిక కార్పొరేషన్​కు అప్పగించడానికి నిర్ణయం తీస

Read More

ఎన్ఎండీసీ బోర్డు డైరెక్టర్​గా ప్రియదర్శిని గడ్డం

హైదరాబాద్, వెలుగు: నేషనల్  మినరల్  డెవలప్ మెంట్  కార్పొరేషన్  (ఎన్ఎండీసీ) బోర్డు డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం బాధ్యతలు

Read More

ఫిబ్రవరిలో జీఎస్టీ ఆదాయం రూ.1.84 లక్షల కోట్లు

9.1 శాతం  వృద్ధి న్యూఢిల్లీ: ప్రభుత్వానికి  కిందటి నెలలో రూ.1.84 లక్షల కోట్ల జీఎస్‌‌టీ ఆదాయం వచ్చింది.  కిందటేడాది ఫి

Read More

ఎస్ఎల్బీసీ దగ్గరికి సీఎం ఎందుకు పోలే? : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

మంత్రులు పిక్నిక్​లా వెళ్లొచ్చారు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి  హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని బీజేఎల్పీ న

Read More

బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ.. ఏజెంట్ సూసైడ్

కరీంనగర్: చిట్టీ డబ్బులు ఇవ్వకుండా అక్షర చిట్ ఫండ్ సంస్థ మోసం చేయడంతో ఆర్థికంగా నష్టపోయిన ఏజెంట్  ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. కరీం

Read More

SLBC టన్నెల్‎ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఎస్‎ఎల్‎బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఆదివారం (మార్చి 2) వనపర్తి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.

Read More

జీడీపీ గ్రోత్ రేట్ 6.5 శాతం: ఐఎంఎఫ్‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ 6.5 శాతం వృద్ధి చెందుతుందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్త

Read More

జీహెచ్ఎంసీలో 139 మంది శానిటరీ జవాన్ల బదిలీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలోని 139 మంది శానిటరీ జవాన్లను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 30 సర్కిళ్లక

Read More

దాదాపుగా వచ్చేశాయి..2వేల నోట్లు 98.18 శాతం వెనక్కి

న్యూఢిల్లీ: చెలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 98.18 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయని, కేవలం రూ.6,471 కోట్ల విలువైన నోట్లే ప్రజల దగ్గర ఉన్నాయని

Read More

లక్ష్యం.. లక్ష కోట్ల డాలర్ల ఎకానమీ

వ్యాపారాలు కొత్త టెక్నాలజీలకు, విధానాలకు మారాలి గ్రోత్ ఎక్స్ సమ్మిట్‌‌లో మంత్రి డి. శ్రీధర్​ బాబు హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట

Read More

400 మందికి వండి 1200 మందికి వడ్డిస్తున్నరు .. ఆర్మీ కాలేజీ వద్ద స్టూడెంట్లు, తల్లిదండ్రుల ఆందోళన

ఘట్​కేసర్, వెలుగు: తమకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ ​అయిందని అంకుషాపూర్​సంక్షేమ మహిళ ఆర్మీ కాలేజీ స్టూడెంట్లు ఆరోపించారు. శని

Read More

డిప్యూటీ మేయర్​కు సీఎం రేవంత్​రెడ్డి బర్త్​డే విషెస్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్​ మోతే శ్రీలతా శోభన్​రెడ్డికి సీఎం రేవంత్​రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం శ్రీలతారె

Read More

బాబ్లీ గేట్లు ఓపెన్.. ఎస్సారెస్పీకి నీళ్లు విడుదల

బాసర, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం శనివారం ఎత్తారు.

Read More