హైదరాబాద్

ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక

Read More

పత్తికొనుగోలుపై కిషన్ రెడ్డితో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్

పత్తి కొనుగోళ్లు, జిన్నింగ్ మిల్లుల సమస్యలపై ఫోకస్ పెంచారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. నవంబర్ 17న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సెక్రటరీ, జౌళిశా

Read More

పారా స్విమ్మర్ అజీమ్ కు మంత్రి వాకిటి సన్మానం

ఇంటర్నేషనల్ పారా స్విమ్మర్ మొహమ్మద్ అజీమ్ ను ఘనంగా సన్మానించారు  మంత్రి వాకిటి శ్రీహరి. నగరంలోని గచ్చిబౌలిలో జరుగుతున్న 25 వ పారా నేషనల్ స్విమ్మి

Read More

తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్: తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం (నవంబర్ 17) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జ

Read More

ఒకే ఫ్యామిలీకి చెందిన 18 మంది మృతి..నసీరుద్దీన్ కుటుంబానికి పీసీసీ చీఫ్ పరామర్శ

సౌదీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన నసీరుద్దీన్ ఫ్యామిలీని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పరామర్శించారు. బాధిత ఫ్యామిలీని ఓదార్చిన ఆయన.. ప్రభుత్వం తరపు

Read More

బండి సంజయ్ Vs ఈటల ..ఇద్దరి మధ్య మరోసారి కోల్డ్ వార్..

కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మరోమారు కోల్డ్ వార్ మొదలైందా..? నిన్న హిందూ ఓట్లు పోలరైజ్  కావాలంటూ  బండి సంజయ

Read More

సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‏గ్రేషియా

హైదరాబాద్: సౌదీ అరేబియా బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‏గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన

Read More

బోరబండలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు

హైదరాబాద్: బోరబండలో హిజ్రాల మధ్య వివాదం చెలరేగింది. ఓ హిజ్రా తీరుకు నిరసనగా కొందరు హిజ్రాలు రోడ్డుపై ఆందోళనకు దిగారు. తప్పుడు కేసులతో తమను వేధిస్తోందన

Read More

రూ.80 లక్షలతో పౌరసత్వం..కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రవి లగ్జరీ లైఫ్...2022 నుంచి అక్కడే..

ఐబొమ్మ నిర్వాహకుడు  ఇమ్మడి రవి కేసు విచారణలో  కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న ఇమ్మడి రవి.. 2022లో కరేబి

Read More

పెరుగుతున్న ఖర్చులు, అప్పులు, రియల్ ఎస్టేట్.. యువత భవిష్యత్తును మింగేస్తున్నాయ్: శ్రీధర్ వెంబు

ప్రముఖ దేశీయ సాఫ్ట్ వేర్ సంస్థ జోహో కార్పొరేషన్ ఫౌండర్ శ్రీధర్ వెంబు ప్రస్తుత సమాజ పరిస్థితులపై చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. పెరుగుతున్న గృహ ఖర్చు

Read More

భారత్‎లో మా సేవలు శాశ్వతంగా నిలిపేస్తున్నాం: ఐబొమ్మ కీలక ప్రకటన

హైదరాబాద్: మూవీ పైరసీ వెబ్‎సైట్ ఐబొమ్మ కీలక ప్రకటన చేసింది. భారత్‎లో ఐబొమ్మ సేవలు శాశ్వతంగా నిలిపేస్తున్నామని ప్రకటించింది. ‘‘ఇటీవ

Read More

సౌదీ బస్సు ప్రమాదం..మృతులంతా హైదరాబాదీలే..

హైదరాబాద్: సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్ర మాదంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు చనిపో వడం బాధాకరమన్నారు. ప్రమాదంలో

Read More

స్విగ్గీకి కష్టాలు: వెజ్ ఆర్డర్ చేస్తే నాన్-వెజ్ డెలివరీ.. కస్టమర్ కేర్ పై విమర్శల వర్షం...

ఒక వ్యక్తి శాఖాహారం (వెజ్) ఫుడ్ ఆర్డర్ చేస్తే, దానికి బదులుగా మాంసాహారం (నాన్-వెజ్) వచ్చిందని ఫిర్యాదుతో స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థపై ప్రస్తుతం సోషల్

Read More