హైదరాబాద్
సిటీలో ఢిల్లీ పరిస్థితులు రావద్దు...వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలనే వాడండి: మంత్రి పొన్నం
హైదరాబాద్ సిటీ, వెలుగు : దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర కాలుష్యపు కోరల్లో చిక్కుకుందని, భవిష్యత్తులో హైదరాబాద్కు అలాంటి పరిస్థితి రాకూడదన్నదే రా
Read Moreరాజీవ్ దూర దృష్టితోనే టెక్నాలజీలో దేశం ముందుకు : పీసీసీ చీఫ్ మహేశ్
18 ఏండ్లకు ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదే: పీసీసీ చీఫ్ మహేశ్ దేశంలో కుల, మత రాజకీయాలకు నూకలు చెల్ల
Read Moreనీ ఫ్యూచర్కే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ కడ్తవా?..సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: ‘రాష్ట్రంలో ఉన్న సిటీకే దిక్కులేదు.. ఇక ఫ్యూచర్ సిటీ ఏం కడతావు? నీకే ఫ్యూచర్క
Read Moreకాంగ్రెస్ పాలనలోనే కృష్ణా జలాల అతి తక్కువ వాడకం : హరీశ్ రావు
ఏపీ వినియోగం 75 శాతానికి పెరిగితే, మనది 25 శాతానికి పడిపోయింది హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పాలనలో కృష్ణా నీటి వినియోగం ఎంత జరిగిందనే కన
Read Moreఅమీర్ పేట్ లో పాత వైరింగ్ తోనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
కెపాసిటీకి మించి కరెంటు వినియోగంతో షార్ట్ సర్క్యూట్స్ హైడ్రా కమిషనర్
Read Moreమాలలకు న్యాయం చేయాలి..మంత్రి సీతక్కకు మాల సంఘాల జేఏసీ వినతి
సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ వల్ల రాష్ట్రంలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని మాల సంఘాల జ
Read Moreబరాదరీ లోని మాసోనిక్ భవనంలో ఇవాళ(జూన్ 06) ఉచిత సీపీఆర్ శిక్షణ
బషీర్బాగ్, వెలుగు: ప్రాణాలను కాపాడే సీపీఆర్(కార్డియో పల్మనరీ రీససిటేషన్)పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జీవీకే గ్రీన్ హెల్త్ సర్
Read Moreజూన్ 8న నాంపల్లిలో చేప మందు పంపిణీకి ఏర్పాట్లు చేయండి : మంత్రి అజారుద్దీన్
మంత్రి అజారుద్దీన్ అబిడ్స్, వెలుగు: ఈ నెల 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే ఉచిత చేప మందు పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చ
Read More‘జేఎన్ టీయూ మెరిట్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లిస్తాం’
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో మెరిట్ రివార్డ్ ప్రోగ్రాంను శుక్రవారం ప్రార
Read Moreచందు నాయక్ను కోర్టులో హాజరుపరచాలి
బషీర్బాగ్, వెలుగు: నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన జనసేన నాయకుడు చందు నాయక్ను హైదరాబాద్ పోలీసులు అక్
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలి..సమాజం కోసం ప్రజల్లో చైతన్యం రావాలి
ప్రజలకు మంత్రి సురేఖ పిలుపు హైదరాబాద్ సిటీ, వెలుగు: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్
Read Moreసింగరేణిలో రూ.1,600 కోట్ల స్కామ్..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యాయనే అనుమానాలు
స్టాక్ లో ఉండాల్సిన 40 లక్షల టన్నుల బొగ్గును అప్పనంగా అమ్మేసుకున్నరు కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో రూ.1,6
Read Moreఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ ఉచ్చులో పడొద్దు : జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్/పంజాగుట్ట, వెలుగు: ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ పేరుతో బహుజన వర్గాలను మళ్లీ విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష
Read More












