హైదరాబాద్

స్వామినాథన్ వ్యవసాయంలో చేసిన అద్భుతం ఇదీ.. కోట్ల మంది ప్రాణాలు కాపాడారు..!

అవి స్వాతంత్య్రం వచ్చిన రోజులు. దేశంలో ఆహార కొరత ఉంది. ఆకలితో కోట్ల మంది చనిపోతున్నారు. విదేశాల నుంచి ఆహార ధాన్యాలు తెచ్చుకోవాలంటే దేశం దగ్గర డబ్బులు

Read More

ఇంత త్వరగానా : ట్యాంక్ బండ్ ఎక్కేసిన ఖైరతాబాద్ గణనాథుడు

హైదరాబాద్ సిటీ గణేష్ నిమజ్జనం అనగానే మొదటగా అందరికీ గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. ఈ గణేషుడును చూడటానికే లక్షలాది మంది జనం ఇతర రాష్ట్రాల నుంచి సైత

Read More

రూ.కోటి 20 లక్షలు ధర పలికిన .. రిచ్మండ్ విల్లా వినాయకుడి లడ్డు

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లో గణేషుడి లడ్డూ రికార్డ్ ధర పలికింది. రిచ్ మండ్ విల్లాలో ఏర్పాటుచేసిన వేలంపాటలో వినాయకుడి లడ్డూ కోటి 25

Read More

రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో మరోసారి రికార్డు సృష్టించింది. గతేడాది లడ్డూ వేలం రికార్డును అధిగమించింది. రికార్డు స్థాయిలో రూ. 27 లక్షలు పలికింది. ఈ సంవ

Read More

గణేష్ నిమజ్జనం.. MGBSకు వచ్చే బస్సులను దారి మళ్లింపు

హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా జిల్లాల నుంచి ట్యాంక్ బండ్ మీదుగా MGBSకు వచ్చే బస్సులను దారి మళ్లించడం జరిగిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ

Read More

దుబాసి దేవేందర్​ను రిలీజ్ చేయండి.. ఎన్ఐఏను ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: నిందితులను అరెస్ట్ చేసే సమయంలో రూల్స్ పాటించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను హైకోర్టు ఆదేశించింది. అక్రమంగా అరెస్ట్‌‌

Read More

సెంటిమెంట్ నుంచి ప్రెస్టీజ్ ఇష్యూగా.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే

ఆది దంపతుల అపురూప పుత్రుడు వినాయకుడంటే అందరికీ ఇష్టమే. ఆయన ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రమే. లడ్డూ వేలం పాట అంటే.. అందరికీ గుర్తుకొచ్చేది.. బాలా

Read More

ఎస్టీ కమిషన్‌‌ ఏర్పాటుపై కౌంటర్ వేయండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎస్టీల కోసం ప్రత్యేకంగా కమిషన్‌‌ ఏర్పాటు చేయాలనే అంశంపై కౌంటర్‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని చీఫ్‌‌ జ

Read More

పోలవరం బ్యాక్​వాటర్​పై మా అభ్యంతరాలు పట్టించుకోవట్లే: సీడబ్ల్యూసీకి రాష్ట్ర ఈఎన్సీ లెటర్​

హైదరాబాద్, వెలుగు: పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తమ అభ్యంతరాలు, వినతులను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ కేంద్ర జల సంఘానికి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లెటర్

Read More

లంబాడాలకు 8 సీట్లు ఇయ్యాలె: రాములు నాయక్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జనాభాకు తగట్టుగా లంబాడాలకు టికెట్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత రాములు నాయక్‌ పార్టీ హైకమాండ్ ను డ

Read More

అర్హులందరికీ రుణమాఫీ చేస్తం: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, వెలుగు: అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 21.34 లక్షల

Read More

నియంత పాలన ముగుస్తది.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ట్వీట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నియంత పాలన ముగియనుందని  మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. దొరల గడీలు బ

Read More

25 అడుగుల కొండా లక్ష్మణ్ విగ్రహం పెట్టాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్​

ముషీరాబాద్, వెలుగు: పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టి బడుగుల రాజ్యాధికారం కోసం పరితపించిన అభినవ పూలే కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అ

Read More