హైదరాబాద్
ప్రభుత్వం తీపికబురు అందిస్తుంది: మంత్రి తుమ్మల
హైదరాబాద్: త్వరలోనే గ్రూప్4 ఫైనల్సెలెక్షన్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టుతున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఇవాళ గాంధీభవన్లో న
Read Moreమేడ్చల్ పారిశ్రామిక వాడలో 11కెవీ వైర్లు తెగిపడి ఘోర ప్రమాదం
మేడ్చల్ పారిశ్రామిక వాడలోని మూతపడిన కంపెనీ హిందుస్తాన్ యూనివర్ లిమిటెడ్ లో విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు చనిపోయారు. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్
Read Moreపవన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి.. కేఏ పాల్కు ఎందుకింత కోపమొచ్చిందంటే..
హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ను తక్షణమే డిస్ క్వాలిఫై చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పంజాగుట్ట
Read Moreఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకవేళ మీరు వాడుతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ దురదృష్టవశాత్త
Read Moreవ్యక్తిగత అజెండా లేదు.. లేక్స్ను కాపాడటమే లక్ష్యం: డిప్యూటీ CM భట్టి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాపై ప్రతిపక్షాలు రాద్ధాంతం
Read MoreZomato CEO: పాపం జొమాటో సీఈవో.. డెలివరీ బాయ్స్ బాధలు ఇట్లనే ఉంటయ్ మరి..!
గురుగ్రాం: ఫేమస్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కంపెనీ సీఈవో దీపేందర్ గోయల్కు గురుగ్రామ్లోని ఆంబియన్స్ మాల్లో చేదు అనుభవం ఎదురైంది. జొమాటో కస్టమర్ ఒకరు
Read Moreచంద్రబాబును కలిసిన మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి
త్వరలో టీడీపీలో చేరుతానన్నారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని..త్వరలోనే పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాన
Read Moreన్యూఢిల్లీ రిచ్చెస్ట్ రైల్వేస్టేషన్ .. నాలుగో స్థానంలో సికింద్రాబాద్
భారతీయ రైల్వేలకు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరుంది. ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అనే రికార్డు సైతం ఉంది. దేశ ప్రజలకు సైతం రైల్వే ప
Read MoreGood News: నవంబర్ 12 నుంచి మోగనున్న పెళ్లి బాజాలు..
దీపావళి తరువాత లగ్గాలు ప్రారంభంకానున్నాయి. మూడు నెలల నుంచి ఒక్కటయ్యేందుకు ఎదురుచూస్తున్న వధూవరులు పెళ్లి సంబరాల టైం వచ్చేసింది. &nb
Read MoreHMDA : హెచ్ఎండీఏ చెరువులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వే కు ఆదేశించింది. గ్రేటర్ లోని చెరువుల విస్తీర్ణం, FTL, బఫ
Read Moreబీఆర్ఎస్ సింగరేణిని నిర్వీర్యం చేస్తే.. కాంగ్రెస్ కార్మికులకు బోనస్ ఇచ్చింది: ఉపముఖ్యమంత్రి భట్టి
ప్రజాభవన్ లో సింగరేణి కార్మికులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బోనస్ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ప్రభుత్వం ప్రకటనలే పరిమితం కాకుండా స
Read Moreమేం వచ్చాక ప్రతి వ్యవస్థలో మార్పులు తెచ్చాం: మంత్రి శ్రీధర్ బాబు
అధికారంలోకి వచ్చాక ప్రతి వ్యవస్థలో మార్పులు తెచ్చామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణ
Read Moreఆఫీసుల్లో కొత్త ట్రెండ్.. హుష్డ్ హైబ్రిడ్ అంటే ఏందో తెలుసా..?
కరోనా సమయంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ను ప్రోత్సహించాయి. కరోనా తర్వాత కూడా ఇదే కొనసాగిస్తున్నాయి. అయితే వర్క్ ఫ్రం హోం ట్రెండ్ ఎంప్లా యీస్ హాజరు త
Read More











