హైదరాబాద్

కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోంది : భట్టి

కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీని కాపాడేందుకు సేవ్ కాం

Read More

ఎంఐఎంను బాధపెట్టొద్దనే పాక్ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించడం లేదు:బండి సంజయ్

దేశంలో కొన్ని చెత్త పార్టీలు, కొందరు చెత్త రాజకీయ నేతలు ఉండటం దౌర్భాగ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోడీపై పాక్ చేసిన వ్య

Read More

బిలావల్ వ్యాఖ్యలను నిరసిస్తూ.. బీజేపీ నాయకుల ర్యాలీలు

హైదరాబాద్​ : ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దేశవ్యాప్త ఆందోళన

Read More

కాసేపట్లో చిన్నారి అంత్యక్రియలు

జవహార్ నగర్ చిన్నారి ఇందు అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనున్నాయి. పాప ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. జవహర్ నగర్ స్మశానవాటిక వరకు ఈ

Read More

చిన్నారి కేసు: బాధిత కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి భరోసా

మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ నగర్లో చోటుచేసుకున్న చిన్నారి ఇందు మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే బాధిత కుటు

Read More

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలె : పన్నాల హరీష్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తోందని మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఆరోపించారు.

Read More

బండి సంజయ్‌కి దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలె : పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ కోసం అనుక్షణం పోరాటం చేసి సాధించిన

Read More

కిడ్నీ పేషెంట్స్​ కు ఇప్పటివరకు రూ.700 కోట్లు ఖర్చు పెట్టినం : మంత్రి హరీశ్ రావు

డయాలసిస్ పేషంట్లకు సేవలు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్రమే ఛాంపియన్ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కు

Read More

హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఖైరతాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర ఉపా

Read More

ఫుట్​ఓవర్​బ్రిడ్జిలు కట్టకుండా డివైడర్లు పెంచుతున్న బల్దియా

హైదరాబాద్, వెలుగు: యాక్సిడెంట్లు పెరుగుతున్నాయని బల్దియా అధికారులు గ్రేటర్​ రోడ్లపై డివైడర్లను పెంచుతున్నారు. ప్రస్తుతం ఉన్నవాటి స్థానంలో 3 అడుగు

Read More

యాగాలు సరే, త్యాగాల సంగతేంటి..? : దిలీప్ రెడ్డి

‘అదిరిందయ్యా చంద్రం’ అని అప్పట్లో ఓ వ్యాపార ప్రకటన బాగా ఆకట్టుకునేది. ‘కొత్త కారు.., కొత్త ఇల్లు.., కొత్త భార్య.. వావ్‌ అదిరింద

Read More

ఎస్ఎఫ్ఐ నేషనల్ ప్రెసిడెంట్​గా వీపీ సాను..83 మందితో కొత్త జాతీయ కమిటీ

హైదరాబాద్,వెలుగు: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నేషనల్ ప్రెసిడెంట్ గా వీపీ సాను, జనరల్ సెక్రటరీగా మయూక్ బిశ్వాస్ తిరిగి ఎన్నికయ్యారు. మొత్తం 83 మ

Read More

కామన్ ​మ్యాన్ ​ప్రభుత్వం కాదు.. కార్పొరేట్ సర్కారు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు : ప్రధాని మోడీ ప్రభుత్వం కామన్​మ్యాన్​ ప్రభుత్వం కాదని, కార్పొరేట్ల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్​ విమర్శించారు. పెట్రోల్, డీజిల్​పై అడ

Read More