
హైదరాబాద్
బండి సంజయ్పై కేసు వేస్త.. నాకు ఈడీ నోటీసులిస్తరని ముందే ఎట్ల తెలిసింది ? : రోహిత్ రెడ్డి
ఈడీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించారు. ఆ నోటీసులకు భయపడేది లేదని.. ఈ విషయంలో తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
Read Moreరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన.. ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్ల
Read Moreదేశమంతా ఒకే పరీక్షా విధానానికి వ్యతిరేకం : ఎస్ఎఫ్ఐ
ముగిసిన ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు విద్యా రంగ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు చేయాలని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి నితీష్ నారాయణ పిలుపునిచ్చారు. యూనివర్సిటీల్
Read Moreబాలిక మృతి ఘటనపై దమ్మాయిగూడలో ఉద్రిక్తత
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్
Read Moreఅసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ముందస్తుగానే ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం స
Read Moreఇంటికి చేరుకున్న బాలిక మృతదేహం
దమ్మాయిగూడలో బంధువులు, స్థానికుల ఆందోళన మధ్య చిన్నారి మృతదేహం ఇంటికి చేరుకుంది. బంధువులు, స్థానికులకు ఆందోళన మధ్య పోలీసులు డెడ్ బాడీని ఇంటికి తరల
Read Moreఆస్తులు, అప్పుల విభజనపై విచారణ జనవరి రెండోవారానికి వాయిదా
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఏపీ స
Read Moreదమ్మాయిగూడలో ఉద్రిక్తత.. అంబులెన్స్ అడ్డుకున్న స్థానికులు
దమ్మాయిగూడలో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ నగర్ కు బాలిక డెడ్ బాడీ తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే అంబులెన్స్ ను అడ్డుకున్న స్థానికులు
Read Moreనిషేధిత భూములన్నీ బీఆర్ఎస్ లీడర్ల పరం అవుతున్నయ్ : కోదండరెడ్డి
భూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు అయినా కేసీఆర్ నెరవేర్చాలె: కోదండరెడ్డి హైదరాబాద్ : రాష్ట్రంలోని నిషేధిత భూములన్నీ బీఆర్ఎస్ లీడర్
Read Moreముగిసిన బీజేపీ పదాధికారుల సమావేశం
అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్తే అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేస
Read Moreదుబాయి నుంచి సాక్సుల్లో బంగారం తరలింపు
హైదరాబాద్ : అక్రమ బంగారం రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు కొత్తకొత్త మార్గాలు కనిపెడుతూ సవాల్ విసురుతున్నారు. ఈ
Read Moreరాష్ట్ర పథకాలు దేశవ్యాప్తంగా అమలుకావాలనే బీఆర్ఎస్ ఏర్పాటు : మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సం
Read Moreనా బిడ్డ చనిపోయినంక దెవులాడిండ్రు:చిన్నారి తల్లిదండ్రులు
పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని జవహార్ నగర్ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. పాపను తమకు చూపించకుండానే ఆస్పత్రికి తరలించారని ఆవేదన వ్యక్
Read More