
హైదరాబాద్
పెన్షన్ స్కీమ్లో కేంద్రానిది అహంకార ధోరణి : ఎస్టీయూ
ఎస్టీయూ మండిపాటు హైదరాబాద్, వెలుగు: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) నుంచి తిరిగి పాత పెన్షన్విధానం (ఓపీఎస్)లోకి వెళ్లాలనుకొనే రాష్ట్రాల
Read Moreఓయూలో సివిల్ సర్వీసెస్ అకాడమీ ప్రారంభించిన సీఎస్ సోమేశ్
ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీ స్టూడెంట్లు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎదగాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆకాంక్షించారు. పోటీ పరీ
Read Moreకేసీఆర్పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఎఫ్ఐఆర్ నమోదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ స్ట్రాటజీ హెడ్ సునీల్ కనుగోలుపై హైదరాబాద్ సైబర్
Read Moreకేసీఆర్, కేటీఆర్పై రాజాసింగ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు : పాతబస్తీ దాకా మెట్రో విస్తరించాలని నిరసన తెలిపితే.. ముందస్తు అరెస్టులు చేయడం ఏంటని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై గోషామహల్ ఎమ్మెల
Read Moreకౌలు రైతుల కోసం కొత్త చట్టం తేవాలని రైతు వేదిక డిమాండ్
కౌలు రైతుల కోసం కొత్త చట్టం తేవాలి.. రైతు వేదిక సమావేశం రైతు స్వరాజ్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తున్న కేసీఆర
Read MoreAK47 గన్లు తీసుకుని ప్రగతి భవన్కు పోవాలి: ఆకునూరి మురళి
విద్యను ధ్వంసం చేసినట్లే వ్యవసాయాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై.. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దుర్మార్గపు పర
Read Moreబీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్కు కేటీఆర్ గైర్హాజరు
ఢిల్లీలో భారతీయ రాష్ట్ర సమితి ఆఫీసును సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, UP మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, కర్ణాటక
Read Moreబీజేపీ నేతల ముందస్తు అరెస్టులపై రాజాసింగ్ ఫైర్
ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింల కోసం పోరాడేది బీజేపీ పార్టీ ఒక్కటే అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో విస్తరణ కోసం బీజేపీ న
Read Moreడీజీపీ దగ్గరకు వెళ్లనివ్వండి.. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతల ఫైర్
తమకు చెప్పకుండా పోలీసులు దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ గౌడ్లు విమర్శించారు. మహిళలను కించ పరిచే విధంగా కాంగ్రెస్ పోస్టు
Read Moreమైలార్దేవ్పల్లిలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి..10మందికి అస్వస్థత
హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. నిన్న ఖైసర్ అనే యువకుడు మృతి చెందగా..ఇవాళ ఆఫ్రిన్ సుల్తానా మరణించింది. ఈ ఘటనలో మొత
Read Moreబోష్ సాఫ్ట్ వేర్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్
అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లోనే ఉన్నాయని.. గడిచిన ఏడాది కాలంలో లక్షన్నరకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ రాయదుర్గంల
Read Moreతారకరామ థియేటర్ ను పున:ప్రారంభించిన బాలయ్య
తారకరామ థియేటర్ పెద్దాయన (సీనియర్ ఎన్టీఆర్) జ్ఞాపకమని.. ఆయన శతజయంతి సందర్భంగా దీనిని పునఃప్రారంభించడం సంతోషంగా ఉందని నందమూరి బాలకృష్ణ అన్నార
Read Moreషర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్రు : హైకోర్టు
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. షర్మిల ఇంటి ముందు బారికేడ్లను తొలగించాలని ఆదేశిం
Read More