
హైదరాబాద్
కేసీఆర్ డైరెక్షన్లోనే మాపై దాడులు : షర్మిల
హైదరాబాద్, వెలుగు: తన పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ఆయన డైరెక్షన్లోనే ఉద్దేశపూర్వంగానే తనపై దాడి జరిగిం
Read Moreనాగోల్లోని జువెల్లరీ షాపులో కాల్పులు..బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
నాగోల్ స్నేహపురి కాలనీలోని ఒక బంగారం షాపులో కాల్పుల ఘటన కలకలం రేపింది. నలుగురు దుండగులు కాల్పులు జరిపి .. మహాదేవ్ జువెల్లర్స్ దుకాణ
Read Moreరవీంద్ర భారతిలో ఈశ్వరీబాయి జయంతి వేడుకలు
హైదరాబాద్ : జెట్టి ఈశ్వరీబాయి 104 వ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్
Read Moreఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిశాను: కోదండరామ్
ఫామ్ హౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింహయాజీతో ఉన్న సంబంధాలపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ క్లారిటీ ఇచ్చారు. ఆరు నెలల కిందట తాను కలిసింది వాస
Read Moreతెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైంది. 9,168 పోస్టులు గ్రూప్- 4 ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన
Read Moreషాద్ నగర్ లో 480 గంజాయి చాక్లెట్స్ స్వాధీనం
గంజాయ్ చాక్లెట్స్ అమ్ముతున్న ముఠాను రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్ నగర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. రామకృష్ణ త
Read Moreకేసీఆర్ మోడీకి జై కొడితే..రాత్రికిరాత్రే కేసులన్నీ మాయం: నారాయణ
తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది కాబట్టే ఆ పార్టీపై కేంద్రం దాడులు చేయిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేంద్ర
Read Moreఏజెంట్ల మాయమాటలు నమ్మొద్దన్న గల్ఫ్ బాధితులు
ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ లో చిక్కుకున్న ఎనిమిది మంది నిజామాబాద్ వాసులు స్వదేశానికి చేరుకున్నారు. గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం నేతల కృషితో గల్ఫ్ నుండ
Read Moreషాద్ నగర్ లో మాక్స్ క్రిప్టో పేరుతో భారీ మోసం
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ మోసం బయటపడింది. మాక్స్ క్రిప్టో పేరుతో అధిక డబ్బు ఆశ చూపి.. ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చే
Read Moreఓయూలో ‘భవిష్యత్తులో భూమి సవాళ్లు’ అనే అంశంపై సమావేశం
హైదరాబాద్ : ‘భవిష్యత్తులో భూమి సవాళ్లు, సామాజిక, ఆర్థిక, పర్యావరణ స్థిరత్వం సవాళ్లు’ అనే అంశంపై ఉస్మానియా యూనివర్శిటీలో సమావేశం నిర్వహించా
Read Moreఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవేర్నెస్ వాక్
ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కామినేని హాస్పిటల్స్ ఎయిడ్స్ అవేర్నెస్ వాక్ ను నిర్వహించింది. ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్స
Read Moreప్రగతి భవన్లో రైడ్స్ చేస్తే వేల కోట్లు దొరుకుతయ్ : షర్మిల
కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రగతి భవన్లో కేంద్ర సంస్థలు రైడ్స్ జరిపితే వేల కోట్లు దొరుకుతాయన్
Read Moreఫాం హౌస్ కేసు : ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు
ఫాం హౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ లకు షరతులతో కూడిన బెయిల్
Read More