
హైదరాబాద్
తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కల్వకుంట్ల కుటుంబానికి లేదు:రేవంత్ రెడ్డి
ఎమ్మెల్సీ కవిత కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరవీరుల బలిదానాలకు చంద్ర గ్రహణంలా దాపురించిన కల్వకుంట్ల కుటుంబానికి తెలంగ
Read Moreనాంపల్లి కోర్టులో షర్మిల రిమాండ్పై కొనసాగుతోన్న వాదనలు
నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిల రిమాండ్ పై వాదనలు కొనసాగుతున్నాయి.శాంతి యుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేశారని షర్మిల తరపు లాయర్లు వ
Read Moreత్వరలో 16,940 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ : సీఎస్
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16,940 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. ఇవాళ బీఆర్కే భవన్ లో TSPSC చైర్మన్ జనార్
Read Moreనాంపల్లి కోర్టుకు వైఎస్ షర్మిల..కాసేపట్లో రిమాండ్?
SR నగర్ పోలీస్ స్టేషన్ లోనే షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అమీర్ పేట్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. ఆమెను నాంపల్లి మె
Read Moreప్రతిపక్షాల గొంతు నొక్కడమే..షర్మిల ఘటనపై కిషన్ రెడ్డి
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. షర్మిల తన వాహనంలో ఉండగానే వాహనాన్ని క్రేన్ తో లాక్కెళ్లడాన్
Read Moreమెట్రో విజయవంతంగా నడుస్తోంది: ఎన్వీఎస్ రెడ్డి
ఐదేళ్ల క్రితం ప్రారంభమైన మెట్రో రైల్ విజయవంతంగా నడుస్తోందని ఆ సంస్థ ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రారంభించిన రోజు నుంచే నగరవాసులు మెట్రో
Read Moreఆ రాష్ట్రంతో.. జగన్తో మనకేంటి? : విజయమ్మ
తన బిడ్డను చూసే హక్కు కూడా లేదా అని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. తన బిడ్డను చూడటానికి వెళ్తే పోలీసులకు వచ్చిన ఇబ్బందేంటని నిలదీశారు. షర్మిలను పరామర్శిం
Read Moreవిజయమ్మ హౌస్ అరెస్ట్..ఇంటి వద్దే నిరాహార దీక్ష
ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారడంతో వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వైఎస్ విజయమ్మను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎస్సార్ నగర్ పీఎస్ లో ఉ
Read Moreపంజాగుట్ట పీఎస్ లో షర్మిలపై కేసు నమోదు
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ కి అంతరాయం కలిగించారని పంజాగుట్ట పీఎస్ లో ఆమెపై కేసు నమోదు చేశార
Read Moreవైఎస్ షర్మిల అరెస్ట్..SR నగర్ లో ఉద్రిక్తత
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతిభవన్ ముట్టడికి కారులో వెళ్తున్న ఆమెను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోల
Read Moreరాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోంది : వైఎస్ షర్మిల
రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నది నాయకులు కార్యకర్తలు కాదు.. గూండ
Read Moreరాజేంద్రనగర్లో వెటర్నరీ క్లీనికల్ కాంప్లెక్స్ ప్రారంభించిన టీఆర్ఎస్ మంత్రులు
వెటర్నరీ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మూగ జీవాలకు సేవ
Read Moreషర్మిల కారులో ఉండగానే టోయింగ్ వెహికిల్తో లాక్కెళ్లిన పోలీసులు
వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ప్రగతి భవన్ ముట్టడించేందుకు సోమాజిగూడ వెళ్లిన ఆమ
Read More