హైదరాబాద్
మినిస్టర్ దామోదర రాజనర్సింహకు నిమ్స్లో చికిత్స
కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మంత్రి హైదరాబాద్, వెలుగు: కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న హెల్త్ మినిస్టర్
Read Moreరిజర్వేషన్ వ్యతిరేకులదిఅధర్మ పోరాటం.. బీసీలకు హైకోర్టు అన్యాయం చేయదు: జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో సుదీర్ఘంగా జరిగిన వాదనల ప్రకారం.. బీసీలకు హైకోర్టు న్యాయం చేస్తుందన్న విశ్వాసం తమకు ఉందని బీసీ స
Read Moreబీఆర్ఎస్ మాటలు నమ్మి మోసపోవద్దు..ఉప ఎన్నికలో అభివృద్ధికే ఓటెయ్యండి: మంత్రి వివేక్
జూబ్లీహిల్స్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నార
Read Moreసీజేఐపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం... మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
ట్యాంక్ బండ్, వెలుగు: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయిపై కోర్టులోనే దాడికి పాల్పడిన తీరును మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందని జాత
Read Moreస్థానిక ఎన్నికలు వాయిదా పడాలని కాంగ్రెస్ చూస్తున్నది : బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికలు వాయిదా పడాలని కాంగ్రెస్ చూస్తున్నదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై క
Read Moreబీసీ రిజర్వేషన్ల కేసు గెలుస్తం..అడ్వకేట్లు వాదనలు బలంగా వినిపించారు: మహేశ్ గౌడ్
90 శాతం సీట్లు గెలుచుకుంటామని ధీమా హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై బుధవారం హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్
Read More‘గ్లెండేల్’ స్టూడెంట్స్ కు సీఎం సన్మానం
గండిపేట, వెలుగు: సింగపూర్లో ఇటీవల జరిగిన గ్లోబల్ ఎక్సలెన్స్ డే(జీఈడీ) 2025లో మిడిల్ స్కూల్
Read Moreదగ్గు మందు వివాదంలో బిగ్ ట్విస్ట్.. కోల్డ్రిఫ్ దగ్గుమందు కంపెనీ ఓనర్ అరెస్టు
దేశ వ్యాప్తంగా 21 మంది చిన్నారుల మృతికి కారణం కోల్డ్రిఫ్ దగ్గు మందేనన్న ఆరోపణలతో.. ఆ మందును తయారు చేస్తున్న కంపెనీ ఓనర్ ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్
Read Moreఆశలతో వెళ్లి అసువులు బాస్తున్నరు.. విదేశాల్లో మూడు రోజులకో భారత విద్యార్థి మృతి
విద్య, ఉపాధి కోసం అమెరికా, కెనడా వంటి దేశాలకు భారత యువత అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, కాల్పుల్లో మృతి ఏడేండ్లలో 842 మంది మృతి, అమెరి
Read Moreప్రాపర్టీ టాక్స్ పరిధిలో 70 వేల భవనాలు లేవ్.. జీఐఎస్ సర్వేలో బయటపడ్డ బాగోతం
ప్రాపర్టీ నంబర్లు కూడా తీసుకోలే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతే కారణం బల్దియాకు భారీగా నష్టం నోటీసులు ఇవ్వడంతో పాటు పెన
Read Moreఅగ్రి వర్సిటీకి ఆరేండ్ల తర్వాత ఆర్టీసీ బస్సులు .. ప్రారంభించిన వీసీ జానయ్య
గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ లోని తెలంగాణ వ్యవసాయ వర్సిటీకి దాదాపు ఆరేండ్ల తర్వాత ఆర్టీసీ బస్సులు పునఃప్రారంభమయ్యాయి. 2019లో అర్ధాంతరంగా బస్సు సర్వీస
Read Moreతూంకుంటలో హైడ్రా బాస్ పర్యటన .. రోడ్డు, నాలాల ఆక్రమణలు తొలగించాలని ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం తూంకుంట మున్సిపాలిటీలో ప్రజావాణి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దేవరాయాంజాల్ విల
Read Moreదీపావళి పటాకుల షాపులకు లైసెన్స్ త ప్పనిసరి
హైదరాబాద్ సిటీ, వెలుగు: దీపావళి సందర్భంగా పటాకుల దుకాణాలు నిర్వహించే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. దుకాణ
Read More












