హైదరాబాద్
చౌటుప్పల్ మండలంలోని SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జైకేసారం గ్రామంలోని ఎస్ఆర్ ఫార్మా కంపెనీలో శనివారం (ఆగస్ట్ 23) రాత్రి ఒక్కసారి
Read Moreస్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల కమిటీ: పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయ
Read Moreచెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో గోల్డ్ మాయం కేసులో బిగ్ ట్విస్ట్
మంచిర్యాల జిల్లా: చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐలో జరిగిన అవకతవకలపై మంచిర్యాల ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా వివరాలు వెల్లడించారు. ఈ రోజు పోలీ
Read MoreIntelligence Bureau Recruitment 2025:ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్.. జీతం81వేలు..లాస్ట్ డేట్ సెప్టెంబర్ 14
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫిషన్ విడుదలయ్యింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(IB
Read Moreఈ ఇద్దరూ లవర్స్.. ఇతనికి క్యాన్సర్ థర్డ్ స్టేజ్.. ఈ అమ్మాయి 8 నెలల ప్రెగ్నెంట్.. ఎవరూ ఊహించని ఎండింగ్ !
చిత్రదుర్గ: కర్ణాటకలోని చిత్రదుర్గ పట్టణంలో వర్షిత అనే డిగ్రీ విద్యార్థిని హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైన వర్షిత 8 నెలల
Read Moreహాస్టల్లో ఉండి చదవడం ఇష్టం లేక.. భవనంపై నుండి దూకిన విద్యార్థిని
ఇబ్రహీంపట్నం: హాస్టల్లో చదవడం ఇష్టంలేని ఓ విద్యార్థి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చె
Read Moreమ్యూల్ ఖాతాలతో500కోట్ల ఫ్రాడ్ కేసు..సైబర్ క్రిమినల్ శరణ్ కుమార్ అరెస్ట్
హైదరాబాద్: మ్యూల్ ఖాతాలతో 500కోట్ల ఫ్రాడ్ కేసులో సైబర్ క్రిమినల్ శరణ్ కుమార్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో అరెస్ట్ చేసింది. ఈ కేసులో రెండు నెల
Read Moreడోర్నకల్ సీఐ భూక్య రమేష్ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. అడ్డంగా దొరికిపోయిన సీఐ !
వరంగల్: డోర్నకల్ సీఐ భూక్య రమేష్ నివాసంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఓ కేసు విషయంలో రమేష్ 30 వేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి సమాచారం అందింది. పక్
Read Moreలిక్కర్ స్కాం కేసులో..మాజీ సీఎం కొడుక్కి14 రోజులు రిమాండ్
లిక్కర్ స్కాం కేసులో చత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బాఘేల్ కుమారుడు చైతన్య భాఘేల్ ను 14రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది రాయ్ పూర్ కోర్టు. ఐదు రోజుల ఈడ
Read Moreదేశంలోనే రిచ్చెస్ట్ సీఎం చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రి ఆస్తి ఎన్ని వందల కోట్లంటే..
ఏపీ ముఖ్యమంత్రి ఆస్తి 931 కోట్లు సెకండ్ ప్లేస్ లో అరుణాచల్ సీఎం ఫెమా ఖండు ఆస్తి రూ.332 కోట్లు దేశంలో ఈ ఇద్దరు సీఎంలు బిలియనీర్లు బెంగాల్ సీ
Read Moreట్రంప్ కొత్త చట్టం..అమెరికాలో ఎన్నారైలకు కష్టకాలమే..ర్యాష్ డ్రైవింగ్ చేస్తే వెంటనే గ్రీన్ కార్డు, వీసాలు రద్దు
ర్యాష్ డ్రైవింగ్ చేస్తే గ్రీన్ కార్డు, వీసా రద్దు బిల్లుకు ఆమోదం హోం ల్యాండ్ సెక్యూరిటీ శాఖ మద్దుతు అమెరికాలోని ఎన్నారైలకు మరోకష్
Read Moreఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్లు మారాయ్.. రోజుకు 1.5 జీబీ డేటా కావాలంటే..
ఎయిర్ టెల్ కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అప్ డేట్ చేసింది. 249 రూపాయల బేసిక్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను తొలగించిన ఎయిర్ టెల్ తాజాగా ఆరు 1.5
Read More2035లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్.. 2040లో చంద్రుడిపైకి మనిషి : ఇస్రో ప్లానింగ్ అదుర్స్ కదా...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ వి. నారాయణన్ భవిష్యత్తులో చేయబోయే అంతరిక్ష కార్యక్రమాల గురించి కీలక ప్రకటనలు చేశారు. 2040లోగా భారత్ చంద్రు
Read More












