లేటెస్ట్
అబద్దాలు చెప్పడానికి అసెంబ్లీ సమావేశాలు
రాష్ట్ర బడ్జెట్పై తెలంగాణ కాంగ్రెస్ స్పందించింది. ‘అబద్దాలు చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందని తెలంగాణ కాంగ్రెస్
Read MoreGrammy Awards2023: మూడో గ్రామీ అవార్డు గెలుచుకున్న రిక్కీ కేజ్
బెంగళూరుకు చెందిన ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ కు మూడోసారి గ్రామీ అవార్డు దక్కింది. తన లేటెస్ట్ ఆల్బమ్ డివైన్ టైడ్స్ కు ఈ అవార్డ్ లభించింది. ప్
Read Moreకేసీఆర్ ఎస్సారెస్పీ నీ సొంత ఆస్తా ? : వైఎస్. షర్మిల
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చని కేసీఆర్.. అధికారం కోసం ఇప్పుడు పక్క రాష్ట్రానికి అన్యాయం చేసేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్సాఆర్టీపీ
Read Moreబీఆర్ఎస్ తరపున పోటీ చేయను..! :మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీచేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నానే ప్రచారంలో వాస్తవం లేదన్
Read Moreరైల్లో సిగరేట్లు కాల్చిన యువకులు..ఆర్పీఎఫ్ హెచ్చరిక
రైలులో సిగరెట్ తాగడం రైల్వే చట్టంలోని సెక్షన్ 167 ప్రకారం నేరం. కానీ ఇద్దరు యువకులు చట్టాన్ని పట్టించుకోకుండా రైల్లో పిల్లలు, వృద్ధులు, ఇతర ప్రయ
Read Moreటర్కీలో భారీ భూకంపం
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. భూకంప ధాటికి పదుల సంఖ్యలో భవనాలు నేలకూలాయి. భూకంపం వల్ల 150
Read Moreప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: మంత్రి హరీష్ రావు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ను తయారు చేసినట్లు చెప్పారు. సంక్షేమ
Read Moreపోడు పట్టాల పంపిణీలో గిరిజనులకే ఫస్ట్ ప్రయారిటీ
కొనసాగుతున్న అప్లికేషన్ల ప్రక్రియ జిల్లాలో కొనసాగుతున్న అప్లికేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఎస్టీలకే ఫస్ట్ ప్రయారిటీ అంటున్న అధికారు
Read Moreపసుపు ఉత్పత్తి, వినియోగంలో భారత్లోనే ఎక్కువ
పసుపు ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచంలో భారత దేశం(82 శాతం) అగ్రగామి. చైనాలో మన ఉత్పత్తిలో10 శాతం కూడా ఉండదు. పసుపు ఉత్పత్తిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్
Read Moreఏజెన్సీలో పోడు పట్టాల కోసం దళారుల వసూళ్లు
మహబూబాబాద్, వెలుగు:వారం రోజుల్లో అర్హులైన రైతులకు పోడు పట్టాలను చేసుకోవాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కేంద్రంలో సమీక్షి
Read Moreఉద్యోగులకు ఆరోగ్య భరోసా ఏది?
పాలన రథానికి ఉద్యోగ, ఉపాధ్యాయులే చక్రాలు. వారిని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులదే. కానీ అనాదిగా ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం కూడా సరై
Read Moreమరో టెట్ నిర్వహించాలి
తెలంగాణ ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చింది. టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్త
Read Moreఇండ్ల ప్లాట్లు, భూముల రెగ్యులరైజేషన్ కోసం ఫీజు చెల్లించేందుకు అవస్థలు
ఫీజు ఎక్కువగా ఉందంటున్న లబ్ధిదారులు మార్కెట్ ఫీజు కంటే తక్కువేనంటున్న ఆఫీసర్లు జీవో 59 దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లనున్న ఆఫీసర్లు మండలాన
Read More












