లేటెస్ట్

రూరల్​ మార్కెట్లలో పుంజుకోనున్న అమ్మకాలు

న్యూఢిల్లీ: బిస్కెట్లు, సబ్బులు, షాంపూలు, టూత్​పేస్టుల వంటి ఫాస్ట్​మూవింగ్​ కన్జూమర్​ ప్రొడక్టులకు (ఎఫ్​ఎంసీజీ) గత కొన్ని క్వార్టర్లలో గిరాకీ తగ్గింది

Read More

కేసీఆర్ ప్రకటించి 4 నెలలు దాటినా గిరిజనబంధుపై నోక్లారిటీ

పోడు భూములకు పట్టాలిస్తేనే అర్హుల గుర్తింపు ఈ బడ్జెట్ లో ఫండ్స్ కేటాయిస్తేనే స్కీమ్ ముందుకు హైదరాబాద్, వెలుగు:దళితులకు ద‌&zwn

Read More

కల్వకుంట్ల ఫ్యామిలీకేమో ఫామ్​హౌస్​లున్నయ్​.. గరీబోళ్లకు డబుల్​ఇండ్లు ఏవీ?

    బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెగడపల్లి, వెలుగు: కల్వకుంట్ల కుటుంబానికి వందల ఎకరాల భూమి, ఫామ్ హౌస్ లు ఉన్నాయన

Read More

వరంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేడర్ అసంతృప్తి

వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ లీడర్లు, కేడర్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేలు నోటి దురుసుతో

Read More

బీసీల స్కీం కోసం 1931 నాటి లెక్కలపైనే ఆధారపడుతున్నం

హైదరాబాద్, వెలుగు: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లవుతున్నా.. ఇప్పటికీ బీసీల పథకాల కోసం 1931లో బ్రిటీష్​ వాళ్లు తీసిన లెక్కలపైనే ఆధారపడుతున్నామని

Read More

ఏపీనే నిధులు ఇవ్వాలంటూ ప్రభుత్వం కొత్త వాదన

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: గోదావరి కరకట్టల నిర్మాణం, వరదల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. నిధులు విడుదల చేయలేక.. కొత్తవాదనను తెరపై

Read More

కేరళలో 3,613 ఫ్యామిలీలను దత్తత తీసుకున్న పిల్లలు

నేటి నుంచి ‘‘చిల్డ్రన్​ ఫర్​ అలెప్పీ’’ ప్రారంభం నిత్యావసర వస్తువులు సేకరించి అందజేత సమాజ సేవపై స్టూడెంట్స్​కు స్పెషల్ ల

Read More

కేసీఆర్ అబద్ధాలకు ఆస్కార్ ఇవ్వొచ్చు : బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలోని నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెప్పారని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ మండిపడ్డారు. ‘‘ఇయ్యాల క

Read More

నిర్మలా సీతారామన్ ‘అమృత్ కాల్’ బడ్జెట్​ను ప్రవేశ పెట్టారు: గవర్నర్ తమిళిసై

న్యూఢిల్లీ, వెలుగు : కేంద్రం ప్రవేశపెట్టిన 2023– 24 ఆర్థిక బడ్జెట్ ను విజన్ బడ్జెట్ గా గవర్నర్ తమిళిసై అభివర్ణించారు. ఆదివారం మధ్యాహ్నం చెన్నై న

Read More

కాళేశ్వరంతో మంథని రైతులకు నష్టం: వివేక్ వెంకటస్వామి

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు:కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజకవర్గ

Read More

మేడారం నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం ములుగు జిల్లాలోని మేడారం నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర మొదలుపెట్టనున్నారు. మొదటి రో

Read More

లక్షలాదిగా ధరణి పోర్టల్​ సంబంధిత కేసులు

కోర్టు కేసులతో అప్పులై ఆత్మహత్యలు చేస్కుంటున్నరు వ్యవసాయ రంగంలో  బీఆర్ఎస్ సర్కారు​వైఫల్యాలపై కాంగ్రెస్​ మూడో చార్జ్​షీట్​  హై

Read More