లేటెస్ట్
అధిక మెస్ ఛార్జీలపై విద్యార్థుల లొల్లి
హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో అధిక మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ నిరసన తెలిపారు. థర్డ్
Read Moreనల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో ట్రాక్టర్ ను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒరిస్సాకు చె
Read Moreహెల్త్ ట్రస్ట్ ఏర్పాటును స్వాగతించిన ప్రభుత్వ ఉద్యోగులు
హెల్త్ ట్రస్ట్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. నాంపల్లి గృహకల్పలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చ
Read Moreబడ్జెట్లో హరీష్ అంకెలగారడి తప్ప ఏమీ లేదు: భట్టి విక్రమార్క
తెలంగాణ బడ్జెట్లో మంత్రి హరీష్ రావు అంకెలగారడి, మాయమాటలు తప్ప ఏమిలేవని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం
Read Moreఎమ్మెల్యే అనుచరులు పెన్షన్ కార్డులు అమ్ముకుంటున్రు : బీజేపీ కార్పొరేటర్లు
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు పెన్షన్ కార్డులను అమ్ముకుంటున్నారని జీహెచ్ ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు మధుసూదన్ రెడ్డి, కొప్పుల నర్సింహ
Read More1200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ కంపనీలు:కేటీఆర్
యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా తెలంగాణ అభివృద్ది చెందుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ 2023 కార్య
Read Moreదమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి: పొంగులేటి శ్రీనివాస్
బీఆర్ఎస్పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైరా నియోజకవర్గంలో తన అనుచరులను సస్పెండ్ చేయడంపై ఘాటుగా స్పందించారు. సస్
Read Moreమిర్యాలగూడ కాంగ్రెస్ లో రచ్చ కెక్కిన విభేదాలు...!
కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇరువర్గాల ఘర్షణ వన్ టౌన్ పీ ఎస్ లో పరస్పరం ఫిర్యాదు మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ క
Read MoreUnstoppable show:పవన్ తో నర్సులపై బాలయ్య బ్యాడ్ కమెంట్..నర్సులు ఫైర్
నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్యనే దేవ బ్రాహ్మణులపై చేసిన కామెంట్లతో ఇరకాటంలో పడ్డ ఆయన తాజాగా నర్సులపై చేసిన కామెంట్లు మరోసారి
Read Moreఆసీస్కు భారత్ గట్టి పోటీ ఇస్తుంది : మహేల జయవర్దనే
భారత్,అస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. నాగాపూర్ వేదికగా మొదలుకానున్న ఈ ట్రోఫీ కోసం ఇరు జ
Read Moreపత్తి తూకంలో మోసాలు.. రైతులు ఆందోళన
కరీంంనగర్ : రామడుగు మండల కేంద్రంలోని కావేరి జిన్నింగ్ మిల్లులో పత్తి తూకంలో మోసాలు జరుగుతున్నాయంటూ రైతులు ఆందోళన చేపట్టారు. వెలిచాల గ్రామానికి చెందిన
Read Moreమేడారం గద్దెలను దర్శించుకున్న రేవంత్ రెడ్డి
‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర ప్రారంభానికి ముందు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేడార్ గద్దెలను దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న ఆయనకు ములుగ
Read Moreభారత జట్టు పాకిస్థాన్ కు వచ్చేలా ఐసీసీ చూడాలి: జావేద్ మియాందాద్
ఆసియా కప్ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. వాస్తవానికి ఈ మెగా టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా పాక్ లో టోర్నీ నిర
Read More












