
లేటెస్ట్
నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకోవాలి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్
వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కారేపల్లి, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై నాటి
Read Moreపెన్షన్ అదాలత్ తో పెండింగ్ కేసులు పరిష్కారం : చందా పండిత్
రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసి రిటైర్ అయిన
Read Moreస్పెషల్ డ్రైవ్లో 654 కేసులు పరిష్కరిస్తాం : ఎంఆర్ సునీత
వనపర్తి, వెలుగు: మధ్యవర్తిత్వం ద్వారా కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న 654 కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్
Read Moreఫిజిక్స్ ఒలంపియాడ్లో.. నారాయణ స్టూడెంట్లకు మెడల్స్
హైదరాబాద్, వెలుగు: ఫ్రాన్స్లో జూలై 18- నుంచి 24 వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలంపియాడ్ 2025లో తమ స
Read Moreమహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం : కలెక్టర్ రాహుల్ రాజ్
రేషన్ కార్డుల పంపిణీలో కలెక్టర్ రాహుల్ రాజ్ కౌడిపల్లి/కొల్చారం, వెలుగు: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్త
Read Moreఈ గవర్నెన్స్, హెల్త్ కార్డుల డిజిటలైజేషన్లో సహకరించండి
ఎస్టోనియా రాయబారిని కోరిన మంత్రి శ్రీధర్ బాబు టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని తైవాన్ ప్రతినిధులకు విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: 
Read Moreఅదృష్టం అంటే ఇదే.. తిరుపతి అలిపిరి దగ్గర చిరుత దాడి.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు..
తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శనివారం ( జులై 26 ) అలిపిరి ఎస్వీ జూ పార్క్ రోడ్డులో బైక్ పై వెళ్తున్నవారిపై దాడికి యత్నించింది చిరుత. చ
Read Moreఆగస్టు 1 నుంచి పీజీఈసెట్ కౌన్సెలింగ్
4 నుంచి లాసెట్..25 నుంచి పీజీఎల్సెట్ కౌన్సెలింగ్ కూడా.. షెడ్యూల్ రిలీజ్ చేసిన అధికారులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్&
Read Moreరైతుల మేలుకే కొత్త విత్తన చట్టం : రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం.సునీల్
చేవెళ్ల, వెలుగు: రైతుల ప్రయోజనాల కోసం కొత్తగా విత్తన చట్టం రాబోతోందనిరైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమిసునీల్అన్నారు. లీగల్ ఎంపవర్మెంట్&zwnj
Read Moreకేబినెట్ భేటీ జూలై 28కి వాయిదా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ భేటీ ఈ నెల 28కి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారమే మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. కానీ, ఐదుగురు మంత్ర
Read Moreఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
చిట్యాల, వెలుగు : ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని పతంజలి పామాయిల్ కంపెనీ సీనియర్ మేనేజర్ నర్రా రవీందర్ రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం చ
Read Moreదేశ సేవకు యువత ముందుకు రావాలి : యాకుబ్ అలీ
మంత్రి జూపల్లిని కలిసిన వింగ్ కమాండర్ యాకుబ్ అలీ హైదరాబాద్, వెలుగు: దేశ సేవ కోసం యువత ముందుకు
Read Moreరేర్ డేటాను వెంటనే బయట పెట్టాలి..ఎమ్మెల్సీ కవిత డిమాండ్
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనను తప్పుల తడకగా చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అది ఈ సమాజ
Read More