
లేటెస్ట్
నందిగామ గుట్టల్లో చిరుత సంచారం
నవీపేట్, వెలుగు : మండలంలోని నందిగామ గుట్టల్లో పశువుల కాపరులకు చిరుత పులి కనిపించడంతో ఫారెస్ట్ ఆఫీసర్ కు సమాచారం ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.
Read Moreమూడు నెలల్లో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది 433 కోట్లే!
కాగ్ తాజా నివేదికలో వెల్లడి నెలకు యావరేజ్గా 150 కోట్ల లోపే గ్రాంట్ ఇన్ ఎయిడ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ క్వార్టర్లో వచ్చింది రూ.1,066 కో
Read Moreబీఆర్ఎస్ హయాంలో తగ్గిన బీసీ రిజర్వేషన్ : ఎమ్మెల్యే భూపతిరెడ్డి
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిజామాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 30 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ను 27 శాతానికి తగ్గించి దొర పాలన సాగ
Read Moreడ్రోన్తో మిసైల్ పరీక్ష సక్సెస్..కర్నూలులో టెస్ట్ ఫైర్
డిఆర్డీవోకు రాజ్ నాథ్ అభినందనలు న్యూఢిల్లీ: డ్రోన్ సాయంతో క్షిపణి పరీక్షను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) విజయవంతంగా నిర్వ
Read Moreగెలుపే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆర్మూర్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బీజేపీ శ్ర
Read Moreఅర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాం : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బోధన్,వెలుగు: అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ ర
Read Moreహైదరాబాద్ ఆలయాల్లో శ్రావణ శోభ
పద్మారావునగర్/దిల్సుఖ్నగర్/ మేడిపల్లి, వెలుగు : శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా సిటీలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. లష్కర్ బోనాల ఉ
Read Moreజర్నలిస్టులకు సీఎం బంపర్ ఆఫర్: పెన్షన్ 15 వేలకు పెంపు..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ రాష్ట్రంలోని జర్నలిస్టులకు తీపి కబురు అందించారు. బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద జర్నలిస్టులకి ఇస్తున్న
Read Moreరాహుల్ గాంధీ సామాజిక విప్లవాన్ని తెస్తున్నరు : ఎంపీ మల్లు రవి
కులగణనను అందరూ అభినందిస్తున్నరు: ఎంపీ మల్లు రవి న్యూఢిల్లీ, వెలుగు: కార్ల్ మార్క్స్ ఆర్థిక విప్లవాన్ని తీసుకొస్తే.. దేశంలో లోక్&zw
Read Moreమియాపూర్, చందానగర్ లో రెండు ఆలయాల్లో చోరీ
చందానగర్/మియాపూర్, వెలుగు: చందానగర్లోని సాయిబాబా, మియాపూర్లోని సంతోషిమాత ఆలయాల్లో వేర్వేరుగా చోరీ జరిగింది. చందానగర్లోని సాయిబాబా ఆలయంలో గురువారం అ
Read Moreఅసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్ డిస్మిస్
పురుషోత్తం రెడ్డి పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచేలా కేంద్ర
Read Moreఈబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి
వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్, వెలుగు: అగ్రవర్ణాల వారంతా సంపన్నులనే భావన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నాయని, ఇది సరికాదని
Read Moreఆలయాలకు శ్రావణ శోభ
శ్రావణ మాస తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా అమ్మవారి ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్ల
Read More