లేటెస్ట్

అదానీ సంస్థపై 50 లక్షల జరిమానా.. తీర్పు చెప్పిన రోజే జడ్జి బదిలీ.. కమర్షియల్ కోర్టులకే ఎందుకిలా..?

కమర్షియల్​ కోర్టులనేవి చాలా ప్రాముఖ్యత కలిగిన కోర్టులు. ఈ కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం సంబంధిత ప్రభుత్వం చేస్తుంది. కమర్షియల్ కోర్టు చట్టం, 2015లోన

Read More

రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు షురూ..వరంగల్ లో 3 రోజుల పాటు నిర్వహణ

పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలోని పల్లవి మోడల్ స్కూల్ లో మంగళవారం రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ

Read More

కోలిండియా స్థాయిలో సింగరేణికి గుర్తింపు తేవాలి : జీఎం ఎం.శ్రీనివాస్

    శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి జీఎం ఎం.శ్రీనివాస్​     శ్రీరాంపూర్​లో సింగరేణి కంపెనీ లెవల్​ అథ్లెటిక్స్​ పోటీలు షురూ

Read More

హనుమకొండలో రెచ్చిపోయిన అల్లరిమూక.. డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని రక్తం వచ్చేలా కొట్టారు

హనుమకొండలో అల్లరిమూకలు రెచ్చిపోయారు. అర్థరాత్రి డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తున్న శ్యామ్ అనే వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి

Read More

గ్రూప్‌‌ 1పై వచ్చే నెల 22న జడ్జిమెంట్‌‌ : హైకోర్టు

టీజీపీఎస్సీ, క్వాలిఫైడ్  అభ్యర్థుల వాదనలు విన్న హైకోర్టు బెంచ్     తీర్పును రిజర్వ్  చేస్తున్నట్లు వెల్లడి   

Read More

టెక్ సెక్టార్‎కు పీడకలలా 2025: ఈ ఏడాది వేల మందిని ఇంటికి పంపిన టెక్ కంపెనీలు, స్టార్టప్‎లు

న్యూఢిల్లీ: ఇండియా టెక్ సెక్టార్ 2025లో పెద్ద మార్పులను చూసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) వాడకం పెరుగుతుండడంతో ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి. ఐటీ

Read More

రాష్ట్రంలోకి పులులు.. ఓ వైపు తాడోబా.. మరోవైపు నల్లమల నుంచి వస్తున్న టైగర్స్‌‌

కొత్త ఆవాసాలు, తోడు కోసం వస్తున్నాయంటున్న ఆఫీసర్లు మొన్న బెల్లంపల్లి, భూపాలపల్లిలో పులి సంచారం నిన్న కరీంనగర్‌‌, ములుగు జిల్లాల్లో కన

Read More

ఢిల్లీకి రక్షణగా ‘సుదర్శన్ చక్ర’.. వీఐపీ-89 జోన్ భద్రతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

    రూ.5,181 కోట్లతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్     దేశీయంగా డెవలప్ చేసిన డీఆర్​డీవో     ఢిల్లీ చుట్టూ 30 క

Read More

E2E ట్రాన్స్పోర్టేషన్ ఐపీఓకి 525 రెట్ల సబ్స్క్రిప్షన్

హైదరాబాద్, వెలుగు: రైల్వే సిగ్నలింగ్, టెలికాం సిస్టమ్ ఇంటిగ్రేషన్ సర్వీస్లు అందిస్తున్న ఈ 2ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీఓ 525 రెట్ల

Read More

డెస్క్ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా జీవో 252 సవరిస్తం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

    అక్రెడిటేష‌న్‌, మీడియా కార్డుల‌కు ఎలాంటి తేడా లేదు     త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం పెడ్తామన్న

Read More

అంబికా అగరబత్తి బాక్స్ తెరవగానే వేంకటేశ్వర సుప్రభాతం

హైదరాబాద్, వెలుగు: అంబికా దర్బార్ బత్తి సంస్థ తమ కొత్త ప్రొడక్ట్ "రాగస్వర సుప్ర భాతం"ను ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమ

Read More

ఐపీఓకి దీపా జ్యువెలర్స్.. సెబీ దగ్గర DRHP దాఖలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కంపెనీ దీపా జ్యువెలర్స్ ఐపీఓకి వచ్చేందుకు రెడీ అవుతోంది. సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) దా

Read More

ప్రాజెక్టులను పూర్తి చేసి 54 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలి..సీపీఐ రౌండ్ టేబుల్ మీటింగ్లో నేతలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్న నేతలు తెలిపారు. మైనర్, మధ్యత

Read More