లేటెస్ట్
యాదాద్రి జిల్లాలో వడ్ల బ్రోకర్లపై కేసు..400 క్వింటాళ్లు స్వాధీనం
ఏఈవో సస్పెన్షన్, సెంటర్ ఇన్చార్జ్ తొలగింపు రాజాపేట, వెలుగు : రైతుల నుంచి తక్కువ రేటుకు వడ్లను కొని కొనుగోలు సెంటర్ లో అమ్మేందుకు యత్
Read Moreనారాయణపేట జిల్లాలో గుండెపోటుతో ఐసీడీఎస్ సూపర్ వైజర్ మృతి
సీడీపీవో వేధింపులతోనేనని పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మద్దూరు, వెలుగు: నారాయణ పేట జిల్లా మద్దూరు ఐసీడీఎస్ సూపర్ వైజర్ నీనావత్
Read Moreసమ్మర్ హాలిడేస్ లోనే టీచర్లకు బదిలీలు నిర్వహించాలి : చెన్నయ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ వేసవి సెలవుల్లోనే టీచర్లకు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య ప్రభుత్వా
Read Moreయాదాద్రికి నల్ల కలువలు .. మే 15న జిల్లాకు 35 దేశాల అందగత్తెలు
సౌతాఫ్రికా, కరేబియన్ బ్యూటీస్ సింగిల్ డే.. టూ టీమ్స్ యాదాద్రి నర్సన్న దర్శనం..పోచంపల్లి ఇక్కత్ చీరల పరిశీలన రెండు గంటల్లో కంప్లీట్ యాద
Read Moreనిర్మల్ జిల్లాలో తరుగుపై రైతుల ఆగ్రహం పీఏసీఎస్ సీఈవో నిర్బంధం
40 కిలోల బస్తాకు 43 కిలోల వడ్లు కాంటా వేస్తున్నారని ఫైర్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వ చింతల్లో ఘటన అధికారుల చొరవతో ఆందోళన విరమణ ఖ
Read Moreహుక్కా ఆర్డర్ చేస్తే.. 4 లక్షలు హాంఫట్..యువకుడిని మోసగించిన సైబర్ చీటర్స్
బషీర్బాగ్, వెలుగు: ఆన్లైన్లో ఎలక్ట్రిక్ వేప్ (హుక్కా) ఆర్డర్ చేసిన యువకుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిప
Read Moreమిస్వరల్డ్ 2025: చార్మినార్ దగ్గర అందాల భామల షాపింగ్.. డబ్బులు తీసుకోని వ్యాపారులు..
మిస్వరల్డ్ పోటీల కోసం ప్రపంచం నలుమూలల నుంచి సిటీకి తరలివచ్చిన అందాల భామలు మంగళవారం పాతబస్తీలో సందడి చేశారు. చార్మినార్ వద్ద నిర్వహించిన హెరిటేజ్ వ
Read Moreసూర్యాపేట డీఎస్పీ ఇంట్లో బుల్లెట్లు..పార్థసారథి ఇంటిలో ఏసీబీ అధికారుల తనిఖీలు
25 బుల్లెట్లు, 61 వాడినబుల్లెట్ క్యాప్స్ స్వాధీనం విలువైన డాక్యుమెంట్స్ లభ్యం! హయత్ నగర్ పీఎస్ లో మరో కేసు నమోదు ఎల్బీన
Read Moreసరస్వతీ పుష్కరాలు తెలంగాణ కుంభమేళా..మోదీ, అమిత్ షాను ఆహ్వానిస్తాం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో గురువారం నుంచి జరిగే సరస్వతి పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తామన
Read Moreట్రామా సేవలు ఇంకెప్పుడు.. బిల్డింగ్ నిర్మాణం పూర్తయినా అందుబాటులోకి రాని సేవలు
జగిత్యాలలో నత్తనడకన సాగుతున్న భవన నిర్మాణం సర్కార్ ఆస్పత్రుల్లో అందని ఎమర్జెన్సీ సర్వీసులు గాలిలో కలుస్తున్న పేదల ప్రాణాలు ఇటీవల
Read Moreమన్యంలో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు
యథేచ్ఛగా మైనింగ్ నిబంధనల ఉల్లంఘన పర్యావరణ అనుమతులు నిల్ ఇసుక రైజింగ్ కాంట్రాక్టర్ల హల్చల్.. భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో
Read Moreగద్వాల జిల్లా కొనుగోలు కేంద్రాల్లో అక్రమ దందా .. బయటి వడ్లే కొంటున్నారని రైతుల ఆందోళన
ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు, మహిళా సంఘాల కుమ్మక్కు! చెక్పోస్టులు పెట్టినా నడిగడ్డకు వస్తున్న కర్నాటక వడ్లు ప్రైవేట్ వ్యాపారుల వడ్లు సైతం కొ
Read Moreదేశంలో సన్నబియ్యం ఒక్క తెలంగాణే ఇస్తున్నది..రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర్ రావు
జగిత్యాల రూరల్, వెలుగు: దేశంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ ఒక్క తెలంగాణే అని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళ
Read More












