లేటెస్ట్

రైతులు అవసరం మేరకే ఎరువులు వాడాలి : వ్యవసాయ శాస్త్రవేత్తలు

మెదక్ టౌన్, వెలుగు: రైతులు అవసరం మేరకు పంటలకు ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. సోమవారం హవేలీ ఘనపూర్​లోని రైతువేదికలో రైతు ముంగిట్లో శ

Read More

ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగో తరం హీరో

ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగోతరం వారసుడు హరికృష్ణ మనవడు,  జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ  వైవీఎస్ చౌదరి దర్శక

Read More

నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ రాహుల్ రాజ్

చిలప్​చెడ్, వెలుగు: నిరుపేదలకే ఇందరిమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్​రాహుల్​రాజ్​ అన్నారు. సోమవారం మండలంలోని  గౌతపూర్  మండల పరిషత్ స్కూల్

Read More

షరతులు ఉంటేనే గిఫ్ట్‌‌‌‌ డీడ్ రద్దు...షరతులు లేకపోతే రద్దు చేయడానికి వీల్లేదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ప్రేమతో ఎలాంటి షరతులు లేకుండా పెద్దలు తమ పిల్లలకు గిఫ్ట్‌‌‌‌ డీడ్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌&z

Read More

బార్డర్ లో వీడని భయం.. ఏడు నగరాలకు ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రద్దు..

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమనిగినప్పటికీ సరిహద్దు నగరాల్లో భయం కొనసాగుతునే ఉంది. సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత పాక్ వంకర బుద్ధి చూపించిన క్రమంల

Read More

సింగరేణి సీఎండీ బలరాంకు ఐఐఐఈ ఎక్సలెన్స్ అవార్డు

కంపెనీల విభాగంలో సింగరేణి సంస్థకు కూడా హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌‌‌‌సీసీఎల్) చైర్మన్,

Read More

చల్‌‌గల్‌‌ మార్కెట్‌‌లో ఫుడ్‌‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్‌‌గల్​ మామిడి మార్కెట్‌‌లో నిషేధిత రసాయనాలు వాడుతున్నారన్న సమాచారం మేరకు సో

Read More

టీజీఈసెట్​కు 18,928 మంది హాజరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఈ, బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్​లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈసెట్ ఎగ్జామ్ ప్

Read More

భూ భారతి సర్వర్ మొరాయింపు..రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు

తహసీల్దార్ కార్యాలయాల వద్ద జనం బారులు హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా సోమవారం భూముల రిజిస్ట్రేషన్లు  నిలిచిపోయాయి. భూ రికార్డు

Read More

పిల్లలు వద్దనుకుంటే 'ఊయల' లో వదలండి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు: పుట్టిన శిశువును వద్దనుకునేవారు సిటీలోని ఎంసీహెచ్‌‌లో ఏర్పాటుచేసిన  ఊయల (క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్)లో వదిలివ

Read More

కొత్త గనుల కోసం సమ్మెలో పాల్గొనండి : జేఏసీ లీడర్లు

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కొత్త గనులు రావడం కోసం గని కార్మికులు ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన ఒకరోజు సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాల జేఏసీ లీడర

Read More

రైతులు అనాథలుగా మారారు..వడ్ల కుప్పపై రైతు మరణం సర్కారు​ చేసిన హత్యే : కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో మునిగి తేలుతుంటే.. ఇంకోవైపు వడదెబ్బకు తాళలేక ఓ రైతు ధాన్యపు కుప్పలపైనే ప్రాణాలు విడిచ

Read More

ఢిల్లీలో పీవీ విగ్రహం..తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటుకు డీయూఏసీ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియరైంది. పీవీ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన కుటుం

Read More