లేటెస్ట్

ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

స్కానింగ్‌‌ సెంటర్‌‌ నిర్వాహకుడిని అరెస్ట్‌‌ నుంచి తప్పించేందుకురూ. 16 లక్షలు డిమాండ్‌‌ ఏసీబీని ఆశ్రయించి

Read More

అణు యుద్ధాన్ని ఆపిన... భారత్, పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకునేలా చేసిన: ట్రంప్

లేదంటే వాణిజ్యం ఆపేస్తమని చెప్పిన వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్  మధ్య అణుయుద్ధం రాకుండా అడ్డుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  

Read More

టైగర్ జోన్ నిర్వాసితులకు భూములపై సర్వ హక్కులు

276.03 ఎకరాలకు అలయనెబుల్ రైట్స్ వర్తింపు రిజర్వ్ ఫారెస్ట్ భూముల డీనోటిఫై .. 94 మంది నిర్వాసితులకు కేటాయింపు టైగర్ జోన్ నుంచి మరో గ్రామం తరలింపు

Read More

మా ఎయిర్ బేస్​లపై భారత్ దాడి నిజమే : డిప్యూటీ పీఎం ఇషాక్ దార్

మిలిటరీకి కూడా భారీ నష్టం జరిగింది: పాక్  ఆర్మీ ప్రతినిధి ఇస్లామాబాద్: ఆపరేషన్  సిందూర్ లో తమ ఎయిర్ బేస్ లపై భారత్  దాడి చేసిన

Read More

భారత్, పాకిస్తాన్ యుద్ధం బాలీవుడ్ సినిమాలా ఉండదు : ఆర్మీ మాజీ చీఫ్ నరవణే

దాని గాయాలు తరతరాలు వెంటాడుతాయి వార్ కంటే దౌత్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై వస్తున్న

Read More

మన్నెంపల్లిలో కొడుకు చనిపోయాడన్న బాధతో... తండ్రి సూసైడ్‌‌

ఆన్‌‌లైన్‌‌ గేమ్స్‌‌కు బానిసై మార్చిలో సూసైడ్‌‌ చేసుకున్న యువకుడు కొడుకు మృతి తట్టుకోలేక గడ్డిమందు తాగిన

Read More

సిద్దిపేట, జగిత్యాల జిల్లాలో రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి

సిద్దిపేట జిల్లాలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను ఢీకొట్టిన కారు ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు జగిత్యాలలో బైక్‌‌ను ఢీకొట్టిన కారు, చిన్న

Read More

ఇన్‌‌ఫార్మర్‌‌ పేరుతో కాంగ్రెస్‌‌ లీడర్‌‌ హత్య..చత్తీస్‌‌గఢ్‌‌లో ఘటన

భద్రాచలం, వెలుగు : ఇన్‌‌ఫార్మర్‌‌ నెపంతో ఓ కాంగ్రెస్‌‌ లీడర్‌‌ను మావోయిస్టులు హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.

Read More

ఆపరేషన్​ సిందూర్ సక్సెస్​ .. పాక్​ దాడులు సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఏకే భారతి

చైనా పీఎల్ 15 క్షిపణిని నేలకూల్చాం స్వదేశీ తయారీ ఆకాశ్‌‌‌‌ను సమర్థంగా వినియోగించాం ఆ దేశంలో జరిగిన నష్టానికి బాధ్యత పాక్​ ఆ

Read More

బార్డర్​లో పాక్​ డ్రోన్లు .. సాంబా సెక్టార్​లో దాడులకు యత్నం.. గాల్లోనే కూల్చేసిన మన సైన్యం

ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొన్ని గంటల్లోనే పాక్​ దుశ్చర్య శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. తన వంకరబుద్ధిని చాటుకున్నది. జమ్

Read More

బుద్ధవనంలో అందాల తారలు .. బుద్ధుడికి పూజలు.. మహాస్తూపంలో ధ్యానం

నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌లో పర్యటించిన 22 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు  నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్

Read More

పేదల భూములు కబ్జా !..మంచిర్యాల శివారు 290 సర్వే నంబర్‌‌లో వివాదాస్పదంగా మారిన ప్లాట్లు

2004లో వెంచర్‌‌.. ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు 1.25 ఎకరాలు తనదేనంటూ కాంపౌండ్‌‌ కట్టిన లీడర్‌‌ ప్లాట్లుగా మార్చి

Read More

3 లక్షల కోట్ల పెట్టుబడులు లక్షకు పైగా ఉద్యోగాలు : సీఎం రేవంత్ రెడ్డి

2023 డిసెంబర్​ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం సాధించిన ఘనత అనేక రంగాల్లో తెలంగాణకు ఫస్ట్​ ప్లేస్​: సీఎం రేవంత్​రెడ్డి  తెలంగాణను ట్రిలియన్ డాల

Read More