లేటెస్ట్

కాళేశ్వరంలో 15 నుంచి సరస్వతి పుష్కరాలు..బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి

మల్హర్, (మహాదేవపూర్) వెలుగు: జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌‌ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జర

Read More

12,600 కోట్లతో సౌర గిరి జలవికాసం : డిప్యూటీ సీఎం భట్టి

18న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం: డిప్యూటీ సీఎం భట్టి ఆర్ఓఎఫ్ఆర్​ పట్టాలున్న  గిరిజన రైతులకు వర్తింపు ఐదేండ్లలో 2.10 లక్షల మంద

Read More

గుడ్ న్యూస్ : రూ.1,500 తగ్గిన బంగారం ధర

న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో బలహీనమైన ధోరణి కారణంగా గురువారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ.1,500 తగ్గి రూ.99,250కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసో

Read More

శిథిల భవనాల కూల్చివేతకు స్పెషల్​ డ్రైవ్

వర్షాకాలంలోపు ఎన్ని బిల్డింగులు ఉన్నాయో సర్వే చేయండి   అధికారులకు బల్దియా కమిషనర్​ ఆదేశం హైదరాబాద్ సిటీ, వెలుగు: సర్వేలు నిర్వహించి శిథ

Read More

క్వారీ యజమానికి రూ.21.61 కోట్ల పెనాల్టీ..ఓనర్​ స్పందించకపోవడంతో ఆర్ఆర్​ యాక్ట్

వారం రోజుల కింద నోటీసులు జూలూరుపాడు, వెలుగు: ఖమ్మం జిల్లాలో అక్రమంగా క్వారీ నడిపిస్తున్న క్వారీ యజమానికి మైనింగ్​ ఆఫీసర్లు భారీ జరిమానా విధించ

Read More

నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా.. సొంతిల్లు లేదు!.

సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్  కుటుంబసభ్యుల దీనస్థితి  గత ప్రభుత్వంలో డబుల్  బెడ్రూమ్  ఇల్లు ఇస్తామని చెప్పి ఇయ్యలే

Read More

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లకు పాల్పడితే.. క్రిమినల్ కేసులు పెట్టిస్తా

నిరుపేదలకు ఇండ్లు దక్కేలా అన్ని పార్టీలు సహకరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్  భీమదేవరపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నాయకులు, అధికారు

Read More

తెలంగాణం రాష్ట్రంలో తెలుగు ప్రాధాన్యం పెంచాలి : తెలుగు భాష చైతన్య సమితి డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తెలుగు భాష ప్రాధాన్యాన్ని పెంచాలని, అన్ని బోర్డులు తెలుగును కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలుగు భాష చైతన్య

Read More

తెలంగాణలో ఎంఐఎస్‌‌‌‌ గైడ్ లైన్స్​కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ : మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి

మిర్చి రైతులకు లబ్ధి చేకూరుతుందన్న కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ఇంటర్‌

Read More

కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత .. కాంటాలు వేసి సెంటర్లలోనే రైతులు పడిగాపులు

అకాల వర్షాలతో రోజుల తరబడి ఉండలేక  ట్రాక్టర్లలో మిల్లులకు తరలిస్తున్న రైతులు  తేమ సాకుతో మిల్లుల వద్ద ఆన్​లోడింగ్ చేసుకోని మిల్లర్లు&n

Read More

నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

దేశానికి రోల్ మోడల్ భూభారతి  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు నల్గొండ, వెలుగు  :  రాష్ట్రంలో  రాబోయే నాలుగేం

Read More

సెలవుల్లో తరగతుల నిర్వహణపై కౌంటర్‌‌‌‌ వేయండి

రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, వెలుగు: వేసవి సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కాలేజీలు తరగతులు నిర్వహిస్తుంటే ఎలాంటి చర్యలు

Read More

సింగరేణి లాభాల వాటా ఎప్పుడిస్తరో .. కోల్ ఇండియా ప్రకటనతో ఇక్కడ కార్మికుల్లో చర్చ

ఏటా ఆర్థిక సంవత్సరం  ముగిసిన ఐదార్నెళ్లకు చెల్లింపు గతేడాది లెక్కనే జూన్​లోనే సింగరేణి యాజమాన్యం ఇవ్వాలి  పిల్లల స్కూల్, కాలేజీ ఫీజ

Read More