లేటెస్ట్

మార్కెట్‌‌‌‌కు పోటెత్తిన మామిడి

మార్కెట్లకు మామిడి రాక మొదలైంది. ఈ ఏడాది పూత నెల రోజులు ఆలస్యంగా రావడంతో మామిడిపండ్లు ఇప్పుడిప్పుడే మార్కెట్‌‌‌‌కు వస్తున్నాయి. కర

Read More

దారుణ హత్య.. కన్న తండ్రి ముందే కొడుకుని కత్తులతో పొడిచి చంపిన దుండగులు

హైదరాబాద్ లో దారుణ హత్య జరిగింది. విచక్షణారహితంగా యువకుడిని పొడిచి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ అసద్ బాబా నగర్ లో

Read More

ప్రచారంలో పాల్గొనేందుకు బెయిల్​ ఇవ్వండి : కవిత

    సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత     ఏప్రిల్​ 20 నుంచి మే11 వరకు మినహాయింపు​ ఇవ్వాలని రిక్వెస్ట్​ న

Read More

మహిళను వేధించిన ఆటోడ్రైవర్ కు జైలుశిక్ష

పద్మారావునగర్; వెలుగు:  మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి  వేధించిన ఆటోడ్రైవర్​కు వారం రోజులు జైలు శిక్ష పడింది. చిలకలగూడ ఎస్ఐ పి.కిషోర్​ తెలిపి

Read More

మార్కెట్‌‌‌‌కు రాని ట్రేడర్లు ప్రారంభం కాని కొనుగోళ్లు

     మద్దతు ధర ఇవ్వలేమంటూ జనగామ మార్కెట్‌‌‌‌యార్డులో వడ్లు కొనని ట్రేడర్లు     డబ్బులు అవసరం కా

Read More

చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నరు : గోపాల్ రెడ్డి

ఉప్పల్, వెలుగు: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షు

Read More

బిట్​ బ్యాంక్​ : సాహిత్యోద్యమాలు

సాహిత్యోద్యమాలు     1911లో కనకతార నాటకం రచించి ఆధునిక నాటక రచనకు చందాల కేశదాసు పునాది వేశారు.      1913 డిసెంబర్

Read More

కాంగ్రెస్ తోనే బహుజనులకు న్యాయం : దీపాదాస్ మున్షీ

ముషీరాబాద్,వెలుగు: బహుజనులకు కాంగ్రెస్ న్యాయం సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. సోమవారం గాంధీభవన్ లో పార్టీ సీనియర్ నేత ర

Read More

నా తండ్రిని చంపినోళ్లతో అవినాష్​కు సంబంధం: సునీత

బషీర్ బాగ్, వెలుగు: తన తండ్రి హత్య కేసులో ఐదేండ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని వైఎస్  వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత తెలిపారు.

Read More

ప్రైవేట్​ టావెల్స్​ బస్సులో మంటలు

జీడిమెట్ల, వెలుగు:  ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. పేట్ బషీరాబాద్ పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం... కాంకర్ ర

Read More

ఎర్లీ బర్డ్ ను సద్వినియోగం చేసుకోండి : రోనాల్డ్​రోస్​

హైదరాబాద్, వెలుగు: ఎర్లీ బర్డ్ పథకం ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంటుందని, ప్రాపర్టీదారులు సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషన్ రోనాల్డ్ రోస్ సూచించా

Read More

దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టినయ్ : చాడ వెంకట్‌‌‌‌రెడ్డి

హుస్నాబాద్, వెలుగు: ‘దేశంలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి, వెలమదొరలు, భూస్వాములు, దేశ్‌‌‌‌ముఖ్‌‌‌‌లు, దో

Read More

డబుల్ ఇంజిన్ సర్కారు అంటే.. అప్పులను రెట్టింపు చేయడమే : జగ్గారెడ్డి

     బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోంది హైదరాబాద్, వెలుగు: బీజేపీ చెప్తున్న డబుల్ ఇంజిన్ సర్కారు అంటే.. ఉన్న అప్పులను రెట్టింపు చే

Read More