భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లందు సత్యనారాయణపురంలో గురువారం అర్ధరాత్రి 18 ఏళ్ల యువతిపై ఓ యువకుడు కత్తితో దాడిచేశాడు. కత్తితో దాడి చేసి ముళ్ల పొదల్లో పడేశాడు. చేతులకు రక్తంతో వెళుతుండగా పెట్రోలింగ్ పోలీసులకు దొరికిపోయాడు. యువతిపై దాడి చేసినట్లు చెప్పటంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు పోలీసులు. ముళ్ల పొదల్లో అపస్మారక స్థితిలో పడివున్న యువతిని ఇల్లందు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
యువతిపై కత్తితో దాడి చేసి పొదల్లో పడేసి..
- క్రైమ్
- October 30, 2020
లేటెస్ట్
- రాయ్బరేలీ నుంచి పోటీకి వరుణ్ గాంధీ నో
- హైదరాబాద్లో38 మందినామినేషన్లు ఆమోదం
- ఆ ఒక్కటీ అడక్కు మూవీ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్
- పాలమూరుకు స్పెషల్ స్టేటస్ తేలేదంటున్నరు, నేనేమన్నా కేంద్ర మంత్రినా: డీకే అరుణ
- సీఎం ఛోటే భాయ్.. పీఎం బడే భాయ్ : కేసీఆర్
- రుణమాఫీ చేసి తీరుతం : మంత్రి పొన్నం
- ఈతకు వెళ్లి తండ్రీకొడుకు మృతి
- నేత్రకు ఒలింపిక్ బెర్త్
- కాంగ్రెస్కు మాల సంఘాల జేఏసీ మద్దతు
- 24 గంటల్లోనే.. గుండెపోటుతో భార్యభర్తలు మృతి
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు