ఆదిలాబాద్

వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి : సీపీఐ నాయకులు

బెల్లంపల్లి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్​తోపాటు పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని  బెల్లంపల్లిలో సీపీఐ నాయకులు రాస్తారోకో

Read More

దేశంలో నియంతృత్వ పాలన సాగుతున్నది: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పార్లమెంట్ నడిపే విధానమే ఇందుకు నిదర్శమని తెలిపారు. ‘‘కాంగ్

Read More

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర : వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో ఎంపీ సీట్లు తగ్గించే ప్రయత్నం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగినయ్​ సిలిండర్ ధర పెంచి సామాన్యులపై భారం

Read More

బాసర ట్రిపుల్‌‌ ఐటీలో కాంట్రాక్ట్‌‌ లెక్చరర్ల మూకుమ్మడి రాజీనామా

అదనపు బాధ్యతలు అప్పగించడం పట్ల నిరసన బాసర, వెలుగు : నిర్మల్‌‌ జిల్లా బాసర ట్రిపుల్‌‌ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌&

Read More

ఆయిల్ పామ్​ సాగులో మ్యాట్రిక్స్​ఫెయిల్​

మూడేండ్లలో 2,906 ఎకరాల్లోనే పంట సాగు రైతులను మోటివేట్​ చేయడంలో విఫలం చేతికొస్తున్న గెలలు.. జాడలేని పామాయిల్ ఇండస్ట్రీ ఆయిల్​ఫెడ్​కు అప్పగించే

Read More

పేదల ఆకలి తీర్చేందుకే సన్నబియ్యం పంపిణీ : కలెక్టర్ అభిలాష అభినవ్

ఖానాపూర్/కోల్ బెల్ట్, వెలుగు: పేదల ఆఖరి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం ఖ

Read More

ట్యాక్స్ చెల్లించని వారికి నోటీసులు : టీటీసీ రవీందర్‌ కుమార్‌

ఆదిలాబాద్‌, వెలుగు: ట్యాక్స్‌ చెల్లించని వాహనదారులకు నోటీసులు జారీ చేస్తామని డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్‌ కమిషన్‌(డీటీసీ) రవీందర్&zwn

Read More

వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నేరడిగొండ, వెలుగు: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగ

Read More

ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలకు రుణపడి ఉంటాం : దుర్గం గోపాల్

నేతకాని భవనం పునఃనిర్మాణానికి రూ.50 లక్షల మంజూరుపై హర్షం బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల పట్టణం హమాలి వార్డులోని నేతకాని మహర్ హక్కుల సేవా సంఘం

Read More

ఎస్సీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డెపల్లి రాంచందర్

మంచిర్యాల, వెలుగు: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. మంగళవార

Read More

బొగ్గు గని కార్మికులకు కొత్త డ్రెస్​కోడ్..కార్మికుల నుంచి ఆఫీసర్ల వరకు ఒకే రకం యూనిఫాం

పురుషులకు నేవీ బ్లూ ప్యాంటు, స్కైబ్లూ షర్ట్​ మహిళలకు మెరూన్​రంగు కుర్తా, బ్లాక్ ​కలర్ ​సల్వార్​ దుపట్టా/మెరూన్​ బ్యాగ్​గ్రౌండ్ శారీ యూనిఫాంకు ర

Read More

628 ధాన్యం కొనుగోలు సెంటర్లు.. 3.62 లక్షల టన్నులు

మంచిర్యాల, నిర్మల్​ జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు ఈ నెల మూడో వారంలో సెంటర్లు ప్రారంభం  డీసీఎమ్మెస్ ​ఔట్.. మహిళా సంఘాలకు ప

Read More

గొల్లపల్లిలో కట్నం వేధింపులకు నవవధువు బలి

పెండ్లయిన 24 రోజులకే సూసైడ్  చేసుకున్న శ్రుతి మంచిర్యాల జిల్లా గొల్లపల్లిలో ఘటన  మంచిర్యాల, వెలుగు: కట్నం వేధింపులు తాళలేక పెండ్లయ

Read More