ఆదిలాబాద్
నాసిరకం భోజనం మాకొద్దు..మంచిర్యాల జిల్లాకుశ్నపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల స్టూడెంట్స్ ధర్నా
బెల్లంపల్లిరూరల్, వెలుగు: నాసిరకం భోజనం మాకొద్దని ఆదివారం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం కుశ్నపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల స్టూడెంట్స్ప్రధాన గ
Read Moreఅర్ధరాత్రి ప్రయాణం.. ప్రాణాలకే ప్రమాదం
రాత్రివేళల్లోనే ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్లు నిద్రమత్తులో అదుపు తప్పుతున్న వాహనాలు తెల్లవారు
Read Moreపదేండ్ల లో బీఆర్ఎస్ చేసింది శూన్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి
కమీషన్ల కోసం కాళేశ్వరం, పెద్దపెద్ద భవనాలు కట్టారు: మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ నిధులు లేకున్నా శిలాఫలకాలు వేశారు రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.8 ల
Read Moreపత్తి చేనులో ఆడ శిశువు..ఆసిఫాబాద్ జిల్లా వల్లగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఘటన
కాగజ్నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం వల్లగొండ గ్రామపంచాయతీ పరిధిలోని సీతానగర్ శివా
Read Moreపెంబి మండలంలోని ఆదివాసీ గ్రామాల సమస్యలు పరిష్కరించాలి : ఆదివాసీ గ్రామాల ప్రజలు
కలెక్టరేట్ కు పాదయాత్రగా వెళ్లిన ఆదివాసీలు మద్దతు పలికిన సీపీఎం నాయకులు ఖానాపూర్, వెలుగు: ఆదివాసీ గ్రామాల స
Read Moreసింగరేణిలో రాజకీయ జోక్యం తగదు : ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
బెల్లంపల్లి, వెలుగు: సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యం వల్లనే కొత్త బొగ్గు గనులు ప్రారంభం కావడం లేదని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించ
Read Moreమంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు కరకట్టకు రూ.115.84 కోట్లు
బడ్జెట్లో కేటాయించిన ప్రభుత్వం గత బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయింపు రూ.255 కోట్ల అంచనాలతో
Read Moreముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ: మంత్రి వివేక్ వెంకటస్వామి
పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడైనా ముస్లిం మైనార్టీలను పట్టించుకోలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరులో పర్యటించిన
Read Moreమైనార్టీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నం: మంత్రి వివేక్ వెంకటస్వామి
మందమర్రిలో రు.50 లక్షలతో షాదీఖాన మంత్రి వివేక్వెంకటస్వామి ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనలు మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్
Read Moreజనగణన పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్, వెలుగు: జనగణన ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక టీటీడీసీ కేంద్రంలో స
Read Moreఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం : ఎంపీ నగేశ్
ఆదిలాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలైమందని ఎంపీ గొడం నగేశ్ మండిపడ్డారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్న
Read Moreఅడవి పంది దాడిలో మహిళకు గాయాలు
ఇంద్రవెల్లి, వెలుగు: అడవి పంది దాడిలో మహిళకు గాయలైన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దుబ్బగూడ గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన
Read Moreమందమర్రిలో గడప గడపకు కాంగ్రెస్..మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో..
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశాలతో శుక్రవారం మంచిర్యాల జిల్లా మం
Read More













