ఆదిలాబాద్
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఖానాపూర్, వెలుగు: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డు
Read Moreజాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో ఆదివారం సింగరేణి సంస్థ, నోబెల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్మేళ
Read Moreఆదిలాబాద్ కు రూ.15 కోట్లు మంజూరు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీకి మహర్దశ పట్టనుంది. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ప
Read Moreఆసిఫాబాద్ ఇన్చార్జి డీసీవో రూ.2 లక్షలు లంచం తీసుకోగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ACB
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ లంచం డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆదిలాబాద్ఏసీబీ డీఎస్పీ మీడియాకు
Read Moreఐదు క్లాసులు.. ఒక్కరే టీచర్.. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి
లోకేశ్వరం, వెలుగు: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని సేవాలాల్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక్కరే టీచర్ బోధిస్తున్నారు. స్కూల్ లో ముగ్గురు టీచర్లు
Read Moreమద్దతు ధరపైనే ఆశలు.. ఆదిలాబాద్ జిల్లాలో రేపటి నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు
మొదటి రోజు కోసం 325 మంది స్లాట్ బుకింగ్ 11 కేంద్రాలు ఏర్పాటు సీసీఐ ధర క్వింటాల్కు రూ.8,110 తేమ శాతం 8 నుంచి 12 మధ్య ఉండాలంటున్న అధికార
Read Moreకల్యాణలక్ష్మి, షాదీ ముబారక్చెక్కులు పంపిణీ
నస్పూర్, వెలుగు: నస్పూర్ మండలంలోని లబ్ధిదారులకు సీసీసీ కార్నర్ నర్సయ్య భవన్ ఫంక్షన్ హాల్ లో తహసీల్దార్ సంతోష్ శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక
Read Moreబాలుర హాస్టల్ లో లైంగిక వేధింపులు
ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులకు టీసీలు ఇచ్చిన హెచ్ఎం బాధితుడూ టీసీ తీసుకొని వెళ్లిపోయాడు.. మస్కాపూర్ లో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
Read Moreనాణ్యమైన పత్తిని తెచ్చి మద్దతు ధర పొందండి : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని, నాణ్యమైన పత్తిని మార్కెట
Read Moreవిద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకే లెక్చరర్లు కృషి చేయాలని డీఐఈవో జాదవ్ గణేశ్ అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్
Read Moreప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి
లక్సెట్టిపేట, వెలుగు: ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలని, ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ కరీంనగర్ రీజిన
Read Moreపోలీస్ అమరుల త్యాగాన్ని గుర్తించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్టౌన్, వెలుగు: పోలీస్అమరుల త్యాగాన్ని గుర్తించాలని, జిల్లాలో ప్రస్తుత ప్రశాంతతకు వారే కారణమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు అమరవీరుల స
Read Moreఅభివృద్ధి పనులు త్వరగా పూర్తవ్వాలి : కలెక్టర్ కుమార్ దీపక్
కోల్బెల్ట్, వెలుగు: మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం క్యాతనపల్ల
Read More












