ఆదిలాబాద్

చెన్నూరులో త్వరలో 100 పడకల ఆస్పత్రి త్వరలో క్లియరెన్స్​ : ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి

ప్రజల బాధలను కేసీఆర్ పట్టించుకోలే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెన్నూరులో బస్తీ దవాఖాన ప్రారంభం కోల్​బెల్ట్ /చెన్నూరు/ జైపూర్, వెలుగు: ప్ర

Read More

పోడు రైతులకు అప్పు పుడ్తలే.. పట్టాలు ఆన్​లైన్​లో ఎంట్రీ కాలేదని క్రాప్ లోన్లు ఇవ్వని బ్యాంకర్లు

డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం కలెక్టర్​, ఐటీడీఏ పీవో ఆదేశించినా పట్టించుకోని బ్యాంకులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోత

Read More

భూ దందా,ఇసుక మాఫియాలకు ఎమ్మెల్యే వివేక్ వార్నింగ్

కోల్బెల్ట్ /బెల్లంపల్లి: కార్మికుల హక్కుల కోసం కొట్లాడే కుటుంబం తమదని చెన్నూర్ ఎమ్మె ల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గత ప్రభుత్వంలో నడిచిన మట్ట

Read More

చెన్నూర్​లో 100 పడకల దవాఖాన

త్వరలో ఏర్పాటు కానుందన్న ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి నియోజకవర్గంలో విస్తృత పర్యటన పలు అభివృద్ధి పనులకు ప్రారంభం లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల

Read More

కేసీఆర్ వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుండు కానీ..పేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వలేదు: ఎమ్మెల్యే వివేక్

కేసీఆర్ వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారు కానీ పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా జై

Read More

దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికలు.. ఆదివాసి కార్మిక సంఘానికి ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి మద్దతు

మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పర్యటించారు  . చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి.. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​.. ఖానాపూర్​ ఎ

Read More

శాంతిభద్రతల విషయంలో అలర్ట్​గా ఉండాలి : సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

మంచిర్యాల, వెలుగు: శాంతిభద్రతల విషయంలో పోలీస్‌ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. గురువారం

Read More

జన్నారం మండలలో సీఎం ఫొటోకు క్షీరాభిషేకం

జన్నారం, వెలుగు: రూ.200 కోట్ల వ్యయంతో ఖానాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్​ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు

Read More

రైతుల సంక్షేమానికి మోదీ సర్కార్ పెద్దపీట :  రితీశ్ రాథోడ్

ఖానాపూర్, వెలుగు: రైతుల సంక్షేమానికి మోదీ సర్కార్ పెద్దపీట వేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025–26 వ

Read More

పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించండి :  ​డీఈవో శ్రీనివాస్ రెడ్డి

అట్టహాసంగా బడిబాట ప్రచార జాత కార్యక్రమం ప్రారంభం ఆదిలాబాద్/మంచిర్యాల/జైపూర్, వెలుగు: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించా

Read More

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. రావి శ్రీనివాస్​పై కేసు

కాగజ్ నగర్, వెలుగు: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టింగ్ చేసిన సిర్పూర్ టీ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్​చ

Read More

నిర్మల్ జిల్లాలో గోవుల రవాణా అడ్డుకునేందుకు ఏడు చెక్ పోస్టులు : ఎస్పీ జానకీ షర్మిల

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో గోవుల అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు ఏడు చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు.

Read More

జూన్ 3 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు..రైతులందరూ హాజరుకావాలి : బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ 

బెల్లంపల్లి, వెలుగు:  జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు బెల్లంపల్లి డివిజన్‌కు చెందిన అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆర్డీవో

Read More