ఆదిలాబాద్

బొగ్గు బ్లాకు ప్రైవేటీకరణపై మండిపడ్డ సీపీఐ

బెల్లంపల్లిలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం  బెల్లంపల్లి, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ స

Read More

మంచిర్యాలలో వేడుకలా ఎంపీ వంశీకృష్ణ విజయోత్సవ ర్యాలీ

కోల్​బెల్ట్, వెలుగు: పార్లమెంట్​లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసి మొదటిసారి మంచిర్యాల జిల్లాకు చేరుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్​శ్రేణ

Read More

స్కూల్ ​వద్ద స్టూడెంట్ కు పాము కాటు

కాగజ్ నగర్, వెలుగు : ప్రభుత్వ స్కూల్​కు వచ్చిన స్టూడెంట్ నీళ్ల సంపుపై ఉన్న పైకప్పు తీసేందుకు వెళ్లగా దానికింద ఉన్న పాము కాటు వేసింది. కుమ్రం భీం ఆసిఫా

Read More

గుట్కాపై ఉక్కుపాదం .. ఆదిలాబాద్​ జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

22 రోజుల్లో రూ. 1.30 కోట్ల గుట్కా స్వాధీనం  63 మందిపై కేసులు నమోదు  పట్టణాల నుంచి పల్లెలదాక పాకిన గుట్కా దందా గుట్టుచప్పుడు కాకుండా

Read More

వంశీ డైనమిక్​ లీడర్​ ..  పరిశ్రమలు తెచ్చే దమ్ము, ధైర్యం ఉన్న నేత: మంత్రి శ్రీధర్​బాబు

      రాజకీయంగా ఆయనకు మంచి భవిష్యత్​ ఉంది​     కాకా కుటుంబం ప్రజాసేవలో ముందుంటుంది     &nb

Read More

నేషనల్ హైవే అక్రమాల్లో నలుగురు అరెస్ట్

      ఇద్దరు ఉద్యోగులు,మరో ఇద్దరు మాజీ సర్పంచ్​లు      ఏకకాలంలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ   ఆసిఫా

Read More

ఎంపీ గడ్డం వంశీకృష్ణ భవిష్యత్తులో పెద్ద లీడర్ గా ఎదగాలి : మంత్రి శ్రీధర్ బాబు

దివంగత నేత కాక వెంకటస్వామి రాజకీయ దురంధరుడు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.  తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అని చెప

Read More

ప్రతి వారం రిపోర్ట్​ ఇవ్వండి .. 4 నెలల్లో బ్రిడ్జి పనులు కావాలి : ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి

కోల్​బెల్ట్: క్యాతన్​పల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అన్నారు. సంబంధిత ఆర్ అండ్ బీ అ

Read More

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూత

ఆదిలాబాద్  మాజీఎంపీ, బీజేపీ నేత  రమేశ్ రాథోడ్ కన్నుమూశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని తన ఇంట్లో ఇవాళ (జూన్ 29) ఉదయం  గుండెపోటుకు

Read More

ఇల్లీగల్ దందాలను ఉపేక్షించం : ఎస్పీ శ్రీనివాస రావు

   ‘వెలుగు’ ఇంటర్వ్యూలో ఆసిఫాబాద్ కొత్త ఎస్పీ శ్రీనివాస రావు     డ్రగ్స్, సైబర్ నేరాల నిర్మూలనపై ఫోకస్ &nb

Read More

కరెంట్​ తీగలు తగిలి 3 ఆవులు మృతి

బెల్లంపల్లి, వెలుగు: కరెంట్​షాత్​తగిలి 3 ఆవులు చనిపోయిన ఘటన శుక్రవారం బెల్లంపల్లి మండలంలోని మాల గురిజాల గ్రామంలో జరిగింది. బాధిత రైతులు గోమాస ప్రకాశ్,

Read More

కాంట్రాక్ట్​ కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలె

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ లాభాల్లో వాటాను కేటాయించాలని డిమాండ్​ చేస్తూ ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్​ కార్మికులు ధర్నాకు దిగారు. శుక్రవార

Read More

నల్ల బ్యాడ్జీలు ధరించి రిమ్స్ డాక్టర్ల నిరసన

ఆదిలాబాద్, వెలుగు: నల్గొండ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో పర్యవేక్షణ కోసం ఇతర డిపార్ట్​మెంట్ అధికారులను రోస్టర్ పద్ధతిలో వేసి, రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా

Read More