
ఆదిలాబాద్
ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఫ్లడ్ రెస్క్యూ టీమ్ డెమో
మంచిర్యాల, వెలుగు: రామగుండం పోలీస్కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో బుధవారం నిర్వహించిన ఫ్లడ్రెస్క్యూ టీమ్ డెమో ఆకట్టుకుంది
Read Moreప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవాలి : సీతక్క
అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం ఆసిఫాబాద్, వెలుగు: ఆర్డర్స్ ఇస్తే పనిచేసే అధికారులుగా ఉండవద్దని, క్రియేట
Read Moreకాళేశ్వరం బొందలగడ్డలా మారింది
కాగజ్ నగర్, వెలుగు: కేసీఆర్ పాలనలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మూలకు పెట్టి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును ఆగమేఘాల మీద నిర్మించారని.. కానీ
Read Moreగొర్రెల స్కామ్పై ఎంక్వైరీతో అక్రమార్కుల్లో టెన్షన్
రీసైక్లింగ్ దందాతో కోట్లు దండుకున్న అధికారులు, దళారులు ఒక్కో యూనిట్కు రూ.20 నుంచి రూ.30 వేల వరకు దోపిడీ మంచిర్యాల జిల్లాలో
Read Moreదుబ్బలోనే విత్తుకుంటుండ్రు.. ఒకట్రెండు వర్షాలకే పత్తి విత్తనాలు వేస్తున్న రైతులు
వారం రోజులుగా జోరుగా సాగు వర్షాలు ఆగిపోవడంతో స్ప్రింకర్లపై ఆధారం ఆదిలాబాద్, వెలుగు: ఈ ఏడాది తొలకరికే చాలా మంది రైతులు పత్తి విత్త
Read Moreమాకు ప్రజా సమస్యలే ముఖ్యం.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటం : మంత్రి సీతక్క
ఆసిఫాబాద్: ఆర్డర్స్ ఇస్తే పాస్ చేసే అధికారులుగా ఉండవద్దని, క్రియేటివిటీతో ఆలోచన చేసి ప్రజలకు మంచి జరిగేలా చూడాలని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ &n
Read Moreఏఐసీసీ ప్రెసిడెంట్ను కలిసిన ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి, వెలుగు: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేను బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి కలిశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం
Read Moreమంచిర్యాల జిల్లాలో రూ.342 కోట్ల ధాన్యం కొనుగోళ్లు
286 సెంటర్ల ద్వారా 1.55 లక్షల టన్నులు సేకరణ రైతుల అకౌంట్లలో రూ.254.53 కోట్లు జమ ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే మిగతా మొత్తం చెల్లింపు
Read Moreలక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక
ఆదిలాబాద్టౌన్, వెలుగు: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో భాగంగా ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగత
Read Moreపాఠశాలలు పునఃప్రారంభానికి సర్వం సిద్ధం
వేసవి సెలవుల అనంతరం నేడు పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు అధికారులు. క్లాస్రూమ్లు, స్కూల్ పరిసరాలు
Read Moreడిపెండెంట్ల ఏజ్ లిమిట్ పెంపు ఘనత మాదే : అక్బర్అలీ
కోల్బెల్ట్, వెలుగు: ఏఐటీయూసీ డిమాండ్తోనే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 35 నుంచి 40 ఏండ్లకు పెంచేందుకు సింగరేణి యాజమాన్యం ఆంగీకరించిందని
Read Moreఖానాపూర్ మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ఖానాపూర్, వెలుగు: కొత్తగా ఏర్పడ్డ ఖానాపూర్ మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యం అన్నారు. మంగళవారం స్థ
Read Moreసర్కారు బడి పిలుస్తోంది .. ఇయ్యాల్టీ స్కూళ్లు రీ ఓపెన్
యూనిఫామ్స్, టెక్ట్స్ బుక్స్, నోట్స్ పంపిణీ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అందించాలని యోచన రూ.16.87 కోట్ల ఖర్చుతో సౌకర్యాల కల్పన జిల్లాలో 738 స్కూళ్ల
Read More