ఆదిలాబాద్
సంక్షేమానికి పెద్దపీట .. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ నెంబర్ వన్
ఏడాదిలోనే ఆరు గ్యారంటీలు ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో వక్తలు వెలుగు, నెట్వర్క్: ప్రజా సంక్
Read Moreతెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నం : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
ప్రత్యేక రాష్ట్రం అవసరాన్ని అధిష్టానానికి వివరించి ఒప్పించినం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉద్యమం లేదని.. రాష్ట్రం ఇచ్చేదిలేదని కొందరు
Read Moreవడ్డీ వ్యాపారులపై కొరడా .. ఆదిలాబాద్ జిల్లాలో 11 కేసుల నమోదు
పలువురి అరెస్ట్ ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో రైతులు, అమాయక ప్రజల వద్ద అక్రమంగా వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై పోలీసులు కొ
Read Moreవిద్యుత్ ఆఫీసర్లుకు ట్రాన్స్ ఫార్మర్లపై ఇంత నిర్లక్ష్యమా .. ఆగ్రహం వ్యక్తం చేసిన నేరడిగొండ గ్రామస్తులు
నేరడిగొండ, వెలుగు: నేరడిగొండలోని వడూర్ నుంచి బొందిడి రూట్లో ఉన్న ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ఫ
Read Moreజైహింద్పూర్లో మూడు రోజులుగా పోడు భూముల్లోనే రైతులు
కాగజ్ నగర్, వెలుగు: పోడు భూములను కాపాడుకునేందుకు రైతులు గోస పడుతున్నారు. పెంచికల్పేట్ మండలం జైహింద్పూర్లో గత మూడు రోజులుగా పోడు భూమిలోనే ఉంటూ అక్కడ
Read Moreఅభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
దండేపల్లి, వెలుగు: అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లలాంటివని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం దండేపల్లి మండలం మేదరిప
Read Moreజర్నలిస్ట్ మునీర్ సేవలు వెలకట్టలేనివి : చింత అభినయ్
లక్సెట్టిపేట, వెలుగు: ఎండీ మునీర్ జర్నలిజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని లక్సెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చింత అభినయ్ అన్నారు. ఆది
Read Moreఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి : కలవేని శంకర్
కోల్బెల్ట్/నస్పూర్, వెలుగు: మావోయిస్టులను అంతమొందించే లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్కగార్ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష
Read Moreతర్నం బ్రిడ్జిపై రాజకీయం .. ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే రామన్న మధ్య మాటలు యుద్ధం
వర్షాకాలం సమయంలో కూల్చివేయడంపై ప్రశ్నించిన జోగు చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్న తాత్కాలిక వంతెన మొన్న బ్రిడ్జి దాటుతుండగా ఒకరి గల్లంతు&
Read Moreమందమర్రి బొగ్గు గనుల్లో 65శాతం ఉత్పత్తి : జీఎం జి.దేవేందర్
వివరాలు వెల్లడించిన జీఎం దేవేందర్ కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా గనుల్లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి టార్గెట్ను సాధించేందుకు రోజువారీ ప
Read Moreఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి : ప్రజా సంఘాల నాయకులు
కటకం సుదర్శన్ వర్ధంతి సభలో వక్తలు బెల్లంపల్లి, వెలుగు: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తోన్న ఎన్
Read Moreనిర్మల్ జిల్లాలో బైక్ దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ఎస్పీ జానకీ షర్మిల
Read Moreమందమర్రి ఏరియా సింగరేణి వర్క్షాప్ డీజీఎంగా ధూప్సింగ్
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి వర్క్షాప్ కొత్త డీజీఎంగా వి.ధూప్సింగ్శనివారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయనకు వర్క్షాప్ ఉద్యోగులు,
Read More












