హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్లలో చిన్నారిపై రేప్ చేసి, చంపేసిన రాజు.. పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైల్వే ట్రాక్పై ఈ రోజు ఉదయం రాజు డెడ్బాడీ దొరికిన విషయం తెలిసిందే. అతడి సూసైడ్తో ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందని పల్లా అన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, అందుకే రాష్ట్రంలో క్రైం రేట్ తక్కువగానే ఉందని ఆయన చెప్పారు. అక్కడక్కడా నేరాలు జరిగినా పోలీసులు ఉక్కు పాదంతో అణచివేస్తున్నారని పల్లా అన్నారు.
రాజు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు
- తెలంగాణం
- September 16, 2021
లేటెస్ట్
- నెలన్నరగా జైల్లోనే కవిత .. దొరకని బెయిల్
- కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవట్లే : బండి సంజయ్
- తెలంగాణ లో నిజాం షుగర్స్ గేట్లు త్వరలో ఓపెన్!
- దళితులను నమ్మించి మోసం చేసిండు .. కేసీఆర్ను జైలుకు పంపుతం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- వీడియో మార్ఫింగ్ కేసులో.. ఢిల్లీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్కు నోటిఫికేషన్ రిలీజ్
- 13 నియోజకవర్గాల్లో.. టైం పెంపు లేనట్లే..
- టీడీపీ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు
- లోకల్ లీడర్లకు బంపర్ ఆఫర్లు .. కష్టపడ్డ వాళ్లకే పదవులు
- నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...